Madhya Pradesh Shocker: వీడియో ఇదిగో, పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ పట్టణంలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కాల్చి చంపారు. అందరూ చూస్తుండగానే వ్యక్తిని కాల్చి చంపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Madhya Pradesh Shocker: వీడియో ఇదిగో, పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు
45-Year-Old Man on Parole Shot Dead in Gwalior

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ పట్టణంలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కాల్చి చంపారు. అందరూ చూస్తుండగానే వ్యక్తిని కాల్చి చంపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియో ప్రకారం..సోని సర్దార్ అని పిలువబడే జస్వంత్ సింగ్ (45) 2016లో జరిగిన ఓ హత్య కేసులో ఆయన జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అక్టోబర్ 28న 15 రోజుల పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత రోడ్డుపైకి వచ్చి స్థానికులతో సంభాషిస్తున్నాడు.

వీడియో ఇదిగో, పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మృతి, 8 మంది ప్రాణాలతో బయటకు, ఛత్ పూజ సందర్భంగా విషాదకర ఘటన

ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. దాంతో జశ్వంత్‌ సింగ్‌ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే సింగ్‌ను గ్వాలియర్‌లోని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.

45-Year-Old Man on Parole Shot Dead in Gwalior

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 08, 2024 09:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).