India Vs Australia: ఆస్ట్రేలియా 104 ఆలౌట్, 5 వికెట్లు తీసిన కెప్టెన్ బుమ్రా, తొలి ఇన్నింగ్స్లో భారత్కు 46 పరుగుల ఆధిక్యం
పెర్త్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం దక్కింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు 5 వికెట్లు దక్కగా, హర్షిత్ రాణాకు 3 వికెట్లు దక్కాయి. టెస్టుల్లో బుమ్రా 5 వికెట్లు తీసుకోవడం ఇది 11వ సారి.
పెర్త్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం దక్కింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు 5 వికెట్లు దక్కగా, హర్షిత్ రాణాకు 3 వికెట్లు దక్కాయి. టెస్టుల్లో బుమ్రా 5 వికెట్లు తీసుకోవడం ఇది 11వ సారి. కుప్పకూలిన టిమిండియా టాప్ ఆర్డర్..150 పరుగులకే ఆలౌట్, 41 పరుగులతో రాణించిన నితీశ్ రెడ్డి
Here's Tweet:
Innings Break!
Australia have been bowled out for 104 runs and #TeamIndia secure a 46-run lead. Captain @Jaspritbumrah93 leads by example taking 5 wickets, while debutant Harshit Rana gets 3 and @mdsirajofficial has 2.
It is time for Lunch on Day 2 and post that the Indian… pic.twitter.com/eryt7KsGKf
— BCCI (@BCCI) November 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 23, 2024 10:25 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

