Rohit Sharma Eats Barbados Grass: భారత్ విశ్వవిజేతగా నిలిచిన శుభవేళ.. బార్బడోస్ మైదానంలోని గరికను తిన్న రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో
దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్ ను మరోసారి గెలుచుకుని జగజ్జేతగా నిలిచింది. ఊరూ-వాడా, పిల్లా-జల్లా అని తేడా లేకుండా ప్రతీ భారతీయుడు ఈ మధుర విజయ క్షణాలను ఆస్వాదిస్తున్నారు.
Newdelhi, June 30: దక్షిణాఫ్రికాను (South Africa) ఓడించి భారత (India Team) జట్టు T20 ప్రపంచ కప్ (T20 World Cup) ను మరోసారి గెలుచుకుని జగజ్జేతగా నిలిచింది. ఊరూ-వాడా, పిల్లా-జల్లా అని తేడా లేకుండా ప్రతీ భారతీయుడు ఈ మధుర విజయ క్షణాలను ఆస్వాదిస్తున్నారు. 2007 తొలిసారి టీమిండియా ధోనీ కెప్టెన్సీలో టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు 2024లో రెండో సారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. భారత్ ఛాంపియన్ గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించి ఎమోషనల్ మూమెంట్స్ కనిపించాయి. ఈ ఆనంద క్షణాల్లో కొంచం ఎమోషనల్ అయిన రోహిత్.. బార్బడోస్ మైదానంలోని గరికను తింటూ కనిపించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ROHIT SHARMA eating Barbados' grass after the win. 🥹🇮🇳🏆#T20WorldCupFinal #RohitShamra #T20WorldCup2024 #IndiaWon pic.twitter.com/IslXoBSYut
— 🇮🇳 Aarav Singh 🇮🇳 (@Aarav_Singh28) June 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 30, 2024 10:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

