ఆంధ్ర ప్రదేశ్

Chandrababu Naidu Oath As CM: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు. ఈ నెల 12న ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం

sajaya

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు. ఈ నెల 12న ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్‌ సమీపంలో ప్రమాణస్వీకార కార్యక్రమం. ప్రధానితో పాటు వీఐపీలురానుండడంతో భారీ ఏర్పాట్లు.

TDP In Modi Cabinet: టీడీపీకి రెండు కేంద్రమంత్రి పదవులు...కేంద్రమంత్రులుగా రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ పేర్లు ఖరారు...

sajaya

టీడీపీకి రెండు కేంద్రమంత్రి పదవులు. కేంద్రమంత్రులుగా రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ పేర్లు ఖరారు. రామ్మోహన్‌నాయుడికి కేబినెట్‌ హోదా. పెమ్మసానికి కేంద్ర సహాయమంత్రి పదవి ఖరారైందంటున్న ఢిల్లీ వర్గాలు.

Kodali Nani On TDP Attacks: పోలీసుల స‌మ‌క్షంలోనే వైఎస్సార్సీపీ నేత‌ల‌పై దాడులు, కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తామన్న మాజీ మంత్రి కొడాలి నాని, టీడీపీ దాడుల‌పై సంచ‌న‌ల వ్యాఖ్య‌లు

VNS

గత నాలుగు రోజుల నుంచి జిల్లాలో టీడీపీ (TDP Attacks) దాడులకు పాల్పడుతోందని తెలిపారు. స్వయంగా పోలీసుల సమక్షంలోనే టీడీపీ వాళ్లు దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం లేదని అన్నారు.

CBN Tributes to Ramoji Rao: రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్ర‌బాబు, భార్య‌తో క‌లిసి వ‌చ్చి రామోజీ కుటుంబ స‌భ్యుల‌కు ఓదార్పు (వీడియో)

VNS

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దంపతులు నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు.. తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఫిల్మ్‌సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీరావు పార్థివదేహం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

Advertisement

Hotel Check in Data Leak: హోటళ్లలో బస చేసేవారికి అలర్ట్, మీ చరిత్ర అంతా బ్లాక్ చైన్ కంపెనీలకు వెళుతోందట, సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు వైరల్

Vikas M

తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో పోలీసులు హోటల్ తనిఖీల సమాచారాన్ని సేకరించి "జెబిచెయిన్" వంటి బ్లాక్ చైన్ కంపెనీలకు పంపుతున్నారా? ఈ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో తనిఖీ చేసే ప్రతి వ్యక్తి సమాచారాన్ని తెలంగాణ పోలీసులు సేకరిస్తున్నారని వినియోగదారు ఎక్స్ వేదికగా తెలిపారు

Nara Bhuvaneswari Shares Gained: కేవ‌లం ఐదు రోజుల్లోనే రూ. 535 కోట్లు సంపాదించిన నారా భువ‌నేశ్వ‌రి, ఏపీలో కూట‌మి గెలుపుతో రోజుకు రూ. 100 కోట్ల‌కు పైగా లాభం

VNS

స్టాక్ మార్కెట్‌లో హెరిటేజ్ ఫుడ్‌ షేర్లు ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఫలితంగా హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు గత ఐదు రోజుల్లో 55 శాతం పెరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్థాపించిన ఈ కంపెనీ గణనీయమైన లాభాలను ఆర్జించింది.

Andhra Pradesh: పిఠాపురం టీడీపీ ఇంఛార్జి వర్మపై దాడి, కాకినాడ జనసేన ఎంపీ టీ టైం ఉదయ్ అనుచరులే దాడి చేశారని వర్మ అరోపణలు

Hazarath Reddy

పిఠాపురంలో జనసేన శ్రేణులు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మపై దాడికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో వర్మ కారు ధ్వంసం అయ్యింది. ఆయనకు గాయలు అయ్యాయా? అనేది తెలియాల్సి ఉంది.

Ramoji Rao Health Update: రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా వార్తలు, వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్న స్టార్‌ హాస్పిటల్‌ వైద్యులు

Hazarath Reddy

ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయినట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పేరుగాంచిన స్టార్‌ హాస్పిటల్‌ వైద్యులు వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్నారు. ఇటీవల స్టంట్ వేయగా.. కొద్దికాలం పాటు ఆరోగ్యంగా ఉన్న రామోజీరావు ఇప్పుడు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, మద్యం మత్తులో తూలుతూ వాహనదారులను బెంబేలెత్తించిన మందుబాబు

Hazarath Reddy

విశాఖలో అత్యంత రద్దీగా ఉండే పీఎం పాలెం హై వే పై మద్యం మత్తులో తూలుతూ వాహనదారులను బెంబేలెత్తించిన మందుబాబు. అదువులోకి తీసుకున్న పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nandamuri Balakrishna: బాలయ్యా మజాకా.. మేకపోతుల తలలతో బాలకృష్ణ ఫోటోకు మాల వేసిన అభిమానులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Vikas M

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే, నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆయనపై అపూర్వమైన ప్రేమను ప్రదర్శించారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన సందర్భంగా అభిమానులు మేకపోతు తలలతో ఆయనకు పూలమాల వేశారు.

Andhra Pradesh Government Formation: ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం, కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద కార్యక్రమం

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తాజాగా చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం వేదిక, సమయం ఖరారు చేశారు. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు

Jagan on Post-Poll Violence in AP: చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు, జగన్ సంచలన ట్వీట్, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆవేదన

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల తరువాత వైసీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి

Advertisement

Actress Syamala on AP Elections: వీడియో ఇదిగో, ఏపీ ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపిన నటి శ్యామల, సోషల్ మీడియాలో ట్రోల్స్‌, బెదిరింపు కాల్స్‌పై ఆవేదన

Hazarath Reddy

Andhra Pradesh: వీడియో ఇదిగో, వల్లభనేని వంశీ ఇంటిపై కర్రలతో టీడీపీ శ్రేణులు దాడి, టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టిన ప్రత్యేక బలగాలు

Hazarath Reddy

విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైటీడీపీ శ్రేణులు దాడి చేశాయి. వంశీ ఉండే అపార్ట్‌మెంట్‌ను నలువైపులా చుట్టుముట్టి.. వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ టీడీపీ కార్యకర్తలు హల్‌ చల్‌ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్‌ వైపు రాళ్లు విసిరారు.

Post-Poll Violence in AP: వీడియోలు ఇవిగో, వైసీపీ నేతల ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో టీడీపీ శ్రేణులు దాడులు, అడ్డువచ్చినా పోలీసు వాహనాలను సైతం..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత హింస కొనసాగుతూనే ఉంది. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి.

Post-Poll Violence in Andhra Pradesh: ఏపీలో దాడులపై స్పందించిన చంద్రబాబు, వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని పిలుపు

Hazarath Reddy

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న దాడులపై చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ.. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి.

Advertisement

'Pawan Kalyan is Cyclone': వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్ ఓ తుఫాన్ అంటూ మోదీ ప్రశంసలు, ఏపీలో కూటమి భారీ విజయానికి పవనే కారణమని వెల్లడి

Hazarath Reddy

ఢిల్లీలోని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రదాని మోదీ ప్రశంసలు కురిపించారు. పవన్‌ కల్యాణ్‌ అంటే పవనం కాదు.. ఓ తుఫాన్‌ అని ఆకాశానికి ఎత్తారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిందని తెలిపారు.

Andhra Pradesh Government Formation: కొత్తగా ఏర్పడబోయే టీడీపీ మంత్రివర్గం ఇదేనా? ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం, స్పీకర్ గా ఆయనేనా..

Hazarath Reddy

జూన్ 11వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీపీ పక్ష నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకుని గవర్నర్‌కు నివేదించాక 12న ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది.

RTC Bus Overturned in Paleru River: వీడియో ఇదిగో, ఉప్పొంగిన పాలేరు వాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు, డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెనుప్రమాదం

Hazarath Reddy

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని సంజామల వద్ద పాలేరు వాగు ఉప్పొంగడంతో ఓ బస్సు వరదకు కొట్టుకుపోయింది. నాలుగు అడుగుల మేర వంతెన పై వరద నీరు ప్రవహిస్తుండడంతో తిమ్మనైనపేట నుండి వస్తున్న కోయిలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది.

Andhra Pradesh Road Accident: కావలి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, కంటైనర్ లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి, ఏడుమందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

నెల్లూరు - గిద్దలూరు నుంచి చెన్నైకి వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కావలి నేషనల్ హైవే రుద్రకోట వద్ద వెనుకనుండి అతివేగంతో వెళ్లి కంటైనర్ లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో మొత్తం 40 మంది ఉండగా వారిలో ఏడుగురికి గాయాలు అయ్యాయి, ఒకరు మృతి చెందారు.

Advertisement
Advertisement