Travel

Ram Mandir Consecration Ceremony: వీడియో ఇదిగో, రాముని పాదాల చెంత వెలిగిన 108 అడుగుల భారీ అగరబత్తి, తయారీలో 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 1475 కిలోల ఆవుపేడ

Hazarath Reddy

అయోధ్య రామమందిరంలో రాముని పాదాల చెంత 108 అడుగులు, 3.5 అడుగుల వెడల్పుతో భారీ అగర్‌బత్తి వెలిగింది. రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన గుజరాత్‌ వడోదరలోని తర్సాలీ గ్రామం ఈ 108 అడుగుల అగర్‌‌బత్తీని తయారుచేసింది.

Ram Mandir Pran Pratishtha: అయోధ్యలో నేటి నుంచి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభం.. నేడు ప్రయాశ్చిత్త, కర్మకుటి పూజలు

Rudra

అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ప్రయాశ్చిత్త, కర్మకుటి పూజలు జరగనుండగా.. రేపు ఆలయ ప్రాంగణంలోకి విగ్రహం ప్రవేశించనుంది.

Ayodhya Ram Mandir Bell: అయోధ్య రామాలయానికి 2400 కిలోల బరువున్న భారీ గంట, ఎనిమిది లోహాలతో తయారీ, ఖరీదు రూ.25 లక్షలకు పైనే..

Hazarath Reddy

అయోధ్యలోని రామ మందిరానికి 2400 కిలోల బరువున్న భారీ గంటను సమర్పించినట్లు జనవరి 10వ తేదీ బుధవారం నాడు రామమందిరం ట్రస్ట్ తెలిపింది.

Ram Mandir Gold Door: అయోధ్య రామ మందిరంలోకి ఈ బంగారు తలుపు నుంచే భక్తులకు ఎంట్రీ, బంగారు పూతతో కూడిన మొత్తం 14 తలుపుల పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

మర్యాద పురుషోత్తం శ్రీ రాముని గొప్ప ఆలయ నిర్మాణంలో ఈరోజు మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. 14 బంగారు పూతతో కూడిన తలుపులు రామ మందిరం యొక్క వైభవాన్ని పెంచుతాయి. తాజాగా బంగారు పూతతో కూడిన తలుపు (Ram Mandir Gold Door) రెడీ అయింది.

Advertisement

Ayodhya Ram Mandir: వీడియోలు ఇవిగో, జై శ్రీరామ్ అంటూ 250 కార్లతో అమెరికాలో ర్యాలీ, 11 దేవాలయాల మీదుగా సాగిన శోభాయాత్ర

Hazarath Reddy

హిందూ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు హ్యూస్టన్‌లో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ 250 కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ 100 మైళ్ల మేర సాగింది. ఈ ర్యాలీని శ్రీ మీనాక్షి ఆలయం దగ్గర ప్రారంభించి, రిచ్‌మండ్‌లోని శ్రీ శారదాంబ ఆలయం వద్ద ముగించారు

CM Siddaramaiah: మిమ్మల్ని లోపలకు అనుమతించని దేవాలయాలకు వెళ్లడం మానేయండి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ప్రజలను లోపలికి అనుమతించని ఆలయాలకు వెళ్లడం మానేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం అన్నారు.

Ayodhya Ram Mandir: 17న అయోధ్యలో బాలరాముడి రూపంలో ఉన్న రామయ్య విగ్రహ ఊరేగింపు రద్దు.. ఎందుకంటే??

Rudra

రామజన్మ భూమి అయోధ్యలో (Ayodhya) రామ మందిర ప్రారంభోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపణకు వారం రోజుల ముందే సంబురాలు ప్రారంభం కానున్నాయి.

TTD Website Update: టికెట్లు బుక్ చేసుకునే శ్రీవారి భక్తులకు అలెర్ట్‌, టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ పేరు ttdevasthanams.ap.gov.in గా మార్చిన అధికారులు

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్‌సైట్‌ పేరును మారోసారి మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు పేరు thirupathibalaji.ap.gov.in ఉండగా.. దాన్ని ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కోరింది.

Advertisement

Ayodhya Ram Mandir: రాముని ప్రాణ ప్రతిష్ఠనాడే బిడ్డ పుట్టాలి.. ఆ రోజే ప్రసవం జరిగేలా చూడాలని వైద్యులకు గర్భిణుల అభ్యర్థన

Rudra

అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠనాడే బిడ్డకు జన్మనివ్వాలని గర్భిణులు పరితపిస్తున్నారు. తమ ఇంట్లో రాముడు జన్మించాలని కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నారు.

Komuravelli Mallanna: రేపు వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. వేలాదిగా తరలిరానున్న భక్తులు.. ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు

Rudra

సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరుగనున్నది. మల్లన్న క్షేత్రంలో ఈ నెల 7న జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం విగ్రహంలో శ్రీరాముని ఈ 16 లక్షణాలు ఎప్పుడైనా చూశారా, తప్పక తెలుసుకోవాల్సిన గుణాలు ఇవి

Hazarath Reddy

జనవరి 22, 2024న అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆలయంలో ప్రతిష్ఠాపన చేసేందుకు విగ్రహాన్ని సిద్ధం చేసే సమయంలో పలు విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

Spelling Mistake in Ram Mandir Invitation Card: రామమందిరం ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో స్పెల్లింగ్ మిస్టేక్, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

ఆహ్వాన పత్రికలో సెల్పింగ్ మిస్టేక్ పడింది. దీన్ని నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. Invitation కు బదులుగా Invitaion అని పడింది. ఇందులో T మిస్ కావడంతో నెటిజన్లు దీన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Dress Code in Puri's Jagannath Temple : పూరి జగన్నాథ ఆలయంలో అమల్లోకి డ్రెస్‌ కోడ్‌.. జీన్స్‌, షార్టులు, స్కర్టులు ధరిస్తే మందిరంలోకి అనుమతి నిరాకరణ

Rudra

ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ఇకపై తప్పనిసరిగా డ్రెస్‌ కోడ్‌ ను పాటించాల్సిందే. జీన్స్‌, షార్టులు, స్కర్టులు, స్లీవ్‌ లెస్‌ డ్రెసులు ధరిస్తే ఆలయంలోకి ప్రవేశం ఉండదు.

Arun Yogiraj: అయోధ్యలో కొలువుదీరే బాలరాముడి విగ్రహం శిల్పి అరుణ్ యోగిరాజ్.. కేంద్రం వెల్లడి.. శిల్పి ఇల్లు ఎలా ఉందో మీరూ చూడండి! (వీడియోతో)

Rudra

కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రూపొందించిన రామ్ లల్లా విగ్రహాన్ని (బాలరాముడి విగ్రహాన్ని) అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్‌.. రెండు రోజులు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు.. ఎందుకంటే??

Rudra

శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానానికి వెళ్లాలనుకున్నా భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబర్‌ 31, జనవరి 1న శ్రీశైలం మల్లన్నకు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసినట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.

Ayodhya 3D Light Show Video: అయోధ్య 3D లైట్ షో వీడియో ఇదిగో, సరయూ నది ఒడ్డున రామాయణాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతున్న 3డి లైట్ అండ్ సౌండ్ షో

Hazarath Reddy

సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలోని రామ్ కి పైడి ఘాట్, ఈ రోజుల్లో లైట్లు మరియు సంగీతం యొక్క మెరిసే కథను చెబుతోంది. 3డి లైట్ అండ్ సౌండ్ షో నగరం మొత్తాన్ని దైవత్వంతో ప్రకాశింపజేస్తోంది, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది

Advertisement

Ayodhya Dham junction: అయోధ్య రైల్వే స్టేషన్‌ పేరును అయోధ్య ధామ్ జంక్షన్‌‌గా మార్చిన రైల్వే శాఖ, రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు కీలక నిర్ణయం

Hazarath Reddy

Ram Aayenge Song Video: వీడియో ఇదిగో, శ్రీరామునికి పూజలు చేసిన ప్రధాని మోదీ, రామ్ ఆయేంగే అంటూ కార్టూన్ వీడియో విడుదల చేసిన కేంద్రమంత్రి మాన్సఖ్ మాండవీయ

Hazarath Reddy

కేంద్ర మంత్రి Dr Mansukh Mandaviya రామ మందిరంపై పాటను విడుదల చేశారు. ఇందులో ప్రధాని మోదీ రామునికి పూజ చేస్తున్నట్లుగా కార్టూన్ ద్వారా చూపించారు. వీడియో ఇదిగో..

TTD Key Decisions: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు,వేతనాల పెంపుపై శుభవార్త, ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం, కీలక నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు జరిగిన టీడీపీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్త అందించారు. టీటీడీ ఉద్యోగులకు ఈనెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు

Vaikuntha Ekadashi 2023 Wishes and Messages: వైకుంఠ ఏకాదశికి సంబంధించి మీ బంధువులు, మిత్రులకు హెచ్ డీ ఇమేజెస్, సందేశాల ద్వారా శుభాకాంక్షలు పంపండి.

Rudra

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పర్వదినంనాడు మీ బంధువులు, మిత్రులకు హెచ్ డీ ఇమేజెస్, సందేశాల ద్వారా శుభాకాంక్షలు పంపండి.

Advertisement
Advertisement