వైరల్
Telangana TET: ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్... జూన్ లో ఓసారి, డిసెంబర్ లో మరోసారి నిర్వహణ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Rudraఏడాదికి రెండు సార్లు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
Red Ant Chutne Video: ఎర్ర చీమలు చట్నీ వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్తో దూసుకుపోతున్న రెడ్ యాంట్ చట్నీ వీడియో
Vikas Mఎర్ర చీమలు చట్నీకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 25 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి రికార్డుల వైపు దూసుకుపోతోంది. ఫుడ్ గయ్ రిషీ పేరుతో ఓ ఇన్ స్టాగ్రామ్ వ్లాగర్ తాజాగా ఒడిశాలో ఓ గిరిజన కుటంబం ఎర్ర చీమలను పట్టుకొని చట్నీ తయారు చేసే వీడియోను నెటిజన్లతో పంచుకున్నాడు.
Suryakumar Yadav's Catch Controversy: వివాదానికి ఈ వీడియోతో ఫుల్స్టాప్, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ లేటెస్ట్ వీడియో ఇదిగో, బౌండరీలైన్కు కొద్ది దూరంలో..
Vikas Mదక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో వివాదాస్పదమైన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్కు సంబంధించి తాజాగా సరికొత్త యాంగిల్కు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. క్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ కాలు బౌండరీకి తగిలిందని, అది అసలు అవుటే కాదని చాలామంది వాదించారు. రీప్లేల్లోనూ సూర్య కాలు బౌండరీలైన్కు తాకినట్టు అస్పష్టంగా కనిపించింది.
Chain Snatching Caught on Camera: షాకింగ్ వీడియో, పట్టపగలు మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్ళిన దుండగులు
Vikas Mఘజియాబాద్లోని ఇందిరాపురంలోని వసుంధరలో పట్టపగలు ఓ మహిళ మెడలో నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు గొలుసు లాక్కెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. జూలై 5, శుక్రవారం జరిగిన ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఘటన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో మహిళ గుర్తు తెలియని దుండగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
HIV in Tripura: త్రిపుర కాలేజీల్లో హెచ్ఐవి కలకలం, 47 మంది విద్యార్థులు ఎయిడ్స్తో మృతి, 828 మందికి హెచ్ఐవి పాజిటివ్
Vikas Mత్రిపురలో హెచ్ఐవి కారణంగా 47 మంది విద్యార్థులు మరణించగా, 828 మందికి హెచ్ఐవి పాజిటివ్గా తేలిందని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టిఎస్ఎసిఎస్) సీనియర్ అధికారులు తెలిపారు. 'ఇప్పటి వరకు 828 మంది హెచ్ఐవీ పాజిటివ్ విద్యార్థులు నమోదయ్యారు. వారిలో 572 మంది విద్యార్థులు బతికే ఉన్నారు
Man Bites Snake Twice: కాటేసిందనే కోపంతో పామును రెండు సార్లు కొరికి చంపేసిన రైల్వే కార్మికులు, ఘటన చూసి షాకయిన రైల్వే అధికారులు
Vikas Mబీహార్ లోని నవాడా జిల్లాలో ఓ వ్యక్తిని పాము కాటేయగా అతను ఏమాత్రం భయపడకుండా తిరిగి దాన్ని పట్టుకొని గట్టిగా రెండుసార్లు కొరికేశాడు. మనోడి కొరుకుడు శక్తికి తట్టుకోలేక పాము చావగా అతను మాత్రం బతికిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో కోలుకున్నాడు.
Agniveer Dies by Suicide: యూపీలో అగ్నివీర్ ఆత్మహత్య, సెలవులు లేకపోవడంతో ఒత్తిడికిలోనై సూసైడ్ చేసుకున్నట్లుగా వార్తలు
Vikas Mఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా ఎయిర్ఫోర్స్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అగ్నివీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి సెంట్రీ విధులు నిర్వహిస్తున్న సమయంలో శ్రీకాంత్ కుమార్ చౌదరి అనే అగ్నివీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.2022లో అతడు అగ్నివీరుడిగా భారత ఎయిర్ఫోర్స్లో చేరాడు. శ్రీకాంత్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు
Rohit Sharma on Suryakumar Yadav's Catch: సూర్యకుమార్ యాదవ్ క్యాచ్పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు, వదిలేసి ఉంటే జట్టు నుంచి పీకేసేవాడినంటూ..
Vikas Mవరల్డ్ కప్-2024 ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ప్రమాదకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ ని బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ ఒడిసిపట్టుకున్న సంగతి విదితమే. ఈ క్యాచ్ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది. భారత్ మరోసారి ప్రపంచకప్ చేజిక్కుంచుకునేందుకు కారణమైంది.
NIMS Doctor Suicide: మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని నిమ్స్ వైద్యురాలు ఆత్మహత్య.. హైదరాబాద్ లో ఘటన
Rudraమత్తుమందు అధిక మోతాదులో తీసుకుని హైదరాబాద్ లోని నిమ్స్ వైద్యురాలు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, డాక్టర్ ప్రాచీ కర్(46) నిమ్స్ లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
Buffalo Settles Ownership Dispute: ఓనర్ల మధ్య నెలకొన్న పంచాయితీ తెంచిన గేదె.. యూపీలో ఘటన.. అసలేం జరిగింది?
Rudraకోర్టుల్లో న్యాయ విచారణ గురించి తెలిసిందే. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవలకు ఊరి పంచాయితీ పెద్దలు సయోధ్యతో ముగింపునివ్వడమూ చూస్తాం. అయితే, ఇద్దరు ఓనర్ల మధ్య మొదలైన పంచాయితీని ఓ గేదె పరిష్కరించింది.
Crisil Report: మాంసాహార భోజనం ధర తగ్గితే, శాకాహార భోజనం ధరలు పెరిగాయి.. క్రిసిల్ తాజా నివేదిక
Rudraశాకాహార భోజనం సగటు ధర జూన్ లో 10 శాతం పెరిగినట్లు క్రిసిల్ వెల్లడించింది. ఇదే సమయంలో మాంసాహార భోజనం ధర తగ్గినట్టు వివరించింది.
Raj Tharun Responds About Issue: లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్.. ఆమెకు వేరే వ్యక్తితో ఎఫైర్ ఉంది.. అందుకే వదిలేశానన్న హీరో
Rudraటాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ అతని ప్రేయసి లావణ్య (lavanya) నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే.
ISI Mark for Stainless Steel, Aluminium Utensils: స్టెయిన్ లెస్ స్టీల్, అల్యూమినియం వంట పాత్రలకు ఐఎస్ఐ గుర్తు తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు
Rudraవంటింట్లో వాడే స్టెయిన్ లెస్ స్టీల్, అల్యూమినియం వంట పాత్రలకు కేంద్ర ప్రభుత్వం ఐఎస్ఐ గుర్తును తప్పనిసరి చేసింది. వినియోగదారుల భద్రత, ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించే చర్యల్లో భాగంగా జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.
Telugu States CM’s Meeting Today: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేడే.. ప్రజాభవన్ వేదికగా సమావేశంకానున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ప్రజలు.. ఏయే అంశాలపై చర్చ ఉండొచ్చంటే?
Rudraతెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబుల భేటీ నేడు జరుగనున్నది. హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు.
Doctor Cuts Newborn Genitals: కర్ణాటకలో దారుణం, డెలివరీ సమయంలో శిశువు జననాంగాలను కోసిన వైద్యుడు, పరిస్థితి విషమించడంతో పసివాడు మృతి, ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు
Hazarath Reddyకర్ణాటకలోని దావణగెరె జిల్లాలో సి-సెక్షన్ సమయంలో వైద్యుడు నవజాత శిశువు జననాంగాలను కత్తిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. చిన్నారి మృతి చెందడంతో వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. డాక్టర్పై నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిన్నారి బంధువులు చిగటేరి జిల్లా ఆసుపత్రి ఎదుట బైఠాయించారు.
Mohammed Siraj: వీడియో ఇదిగో, మహమ్మద్ సిరాజ్కు హైదరాబాద్లో ఘన స్వాగతం, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో బ్రహ్మరథం పట్టిన క్రికెట్ అభిమానులు
Hazarath Reddyటీమిండియా ఆటగాడు మహమ్మద్ సిరాజ్కు హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అతనికి క్రికెట్ అభిమానులు భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య స్వాగతం పలికారు.
Raipur Fire: ఘోర అగ్ని ప్రమాదం వీడియో ఇదిగో, ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లో ఒక్కసారిగా ఎగసిన మంటలు, ఆఫీసు లోపల చిక్కుకున్న ఉద్యోగులు
Hazarath Reddyచత్తీస్ఘఢ్ రాజధాని రాయ్పూర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం కారణంగా సెంటర్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.
Accident Caught on CCTV: వీడియో ఇదిగో, డ్రైవర్ లేకుండానే అకస్మాత్తుగా స్టార్ట్ అయి పెట్రోల్ బంకు ఉద్యోగి పైకి దూసుకెళ్లిన బస్సు, చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyనిన్న ఉదయం బస్సు అకస్మాత్తుగా దానంతట అదే స్టార్ట్ అయి, టైర్లలో గాలిని నింపుతున్న పెట్రోల్ బంక్ ఉద్యోగి తేజ్పాల్(36) పైనుండి వెళ్లింది.. ఈ ప్రమాదంలో గాయపడ్డ తేజ్పాల్ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Suicide Caught on Camera: సూసైడ్ వీడియో ఇదిగో, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి
Hazarath Reddyఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో హౌసింగ్ బోర్డు అకౌంటెంట్ ఆఫీసు భవనంలోని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయ్పూర్లోని హౌసింగ్ బోర్డు నుండి ఒక CCTV వీడియోలో నరేష్ సాహు అనే అకౌంటెంట్ భవనంపై నుండి దూకి మరణించిన క్షణం చిత్రీకరించబడింది.
Airtel Denies Data Breach: డార్క్ వెబ్లో 50 వేల డాలర్లకు ఎయిర్టెల్ డేటా అమ్మకం, కంపెనీ స్పందన ఏంటంటే..
Hazarath Reddyడార్క్ వెబ్లో 375 మిలియన్ల ఎయిర్టెల్ కస్టమర్ల వివరాలు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని ధృవీకరించని నివేదికలు సూచించాయి, అయితే ఆ ఆరోపణను కంపెనీ తోసిపుచ్చింది.