Delhi: వీడియో ఇదిగో, పార్లమెంట్‌ భవనం సమీపంలో సూసైడ్ కలకలం, ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించున్న ఓ వ్యక్తి

ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనం సమీపంలో సూసైడ్ ఘటన కలకలం రేగింది. ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. లోకల్‌ పోలీసులు, రైల్వే పోలీసులు, స్థానికులు తక్షణమే స్పందించి మంటలను ఆర్పేశారు. అతడిని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు

Delhi: వీడియో ఇదిగో, పార్లమెంట్‌ భవనం సమీపంలో సూసైడ్ కలకలం, ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించున్న ఓ వ్యక్తి
Man tries to burn himself near new Parliament building

ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనం సమీపంలో సూసైడ్ ఘటన కలకలం రేగింది. ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. లోకల్‌ పోలీసులు, రైల్వే పోలీసులు, స్థానికులు తక్షణమే స్పందించి మంటలను ఆర్పేశారు. బాధితుడిని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, బాగ్‌పట్‌ జిల్లాకు చెందిన జితేంద్రగా గుర్తించారు. పార్లమెంట్‌ సమీపంలోని రైల్వే భవన్‌ ఆవరణలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఆత్మహత్య ఘటనపై మరిన్ని  వివరాలు తెలియాల్సి ఉంది.

నాలుగు నెలల క్రితం పెళ్లి, అదనపు కట్నం తేవాలని అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఇల్లాలు ఆత్మహత్య, వీడియో ఇదిగో..

Man tries to burn himself near new Parliament building

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 25, 2024 05:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).