తెలంగాణ

Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి చెరువులో నిద్రపోయిన మందుబాబు, చనిపోయాడనుకుని పోలీసులకు స్థానికులు కాల్, తీరా అతను ఒక్కసారిగా లేచేసరికి..

Hazarath Reddy

నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.. 10 రోజుల నుండి గ్రానైట్ క్వారీలో 12 గంటలు సేపు ఎండకి పని చేసి తట్టుకోలేక నీటిలో సేదతీరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు.

Mega DSC in Telangana: డీఎస్సీ ద్వారా త్వరలో టీచర్ పోస్టులు భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, ప్రభుత్వ బడి విలువేంటో నాకు తెలుసని వెల్లడి

Hazarath Reddy

డీఎస్సీ ద్వారా త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల టాపర్ విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Telangana Road Accident: సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి, మరొకిరిక తీవ్ర గాయాలు

Hazarath Reddy

సిద్దిపేట - అక్కన్నపేటలో బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

RTC Driver Attacked Passenger: బస్సులు రావట్లేదని అడిగినందుకు ప్రయాణికుడిని చితకబాదిన ఆర్టీసీ డ్రైవర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

షాద్ నగర్ పట్టణం నుండి హైదరాబాద్ వెళ్ళడానికి రెండు గంటలుగా ఎదురుచూస్తున్నా బస్సులు రావట్లేదని ఓ ప్రయాణికుడు ప్రయాణికుడు ప్రశ్నించగా ఆర్టీసీ డ్రైవర్ దారుణంగా అతనిపై దాడికి తెగబడ్డాడు

Advertisement

CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాల‌ కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన, విభజన చట్టంలోని అంశాల అమలు కోసం కృషి చేయాలని పిలుపు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మకు శుభాకాంక్షలు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను" అంటూ సీఎం రేవంత్‌ ట్వీట్ చేశారు.

Road Accident Video: ఇలాంటి పిచ్చిపనులతో ఆగమాగం కాకండి, షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్

Hazarath Reddy

సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ కావడం కోసం ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తూ.. యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. లైక్లు, కామెంట్ల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండని కోరారు.

Kid Trapped in Car: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో కారులో ఇరుక్కుని విలవిల్లాడిన బాలుడు, జేసీబీ సాయంతో రెండు గంటల పాటు శ్రమించి..

Hazarath Reddy

సంగారెడ్డి - కంది జాతీయ రహదారిపై రెండు లారీలు ఓ కారును డీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు. ఓ బాలుడి కాళ్లు కారులోని ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో బాధతో విలవిల్లాడాడు.. స్థానికులు జేసీబీ, గునపాల సాయంతో సుమారు రెండు గంటలు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటికి తీశారు.

Telangana: అయ్యో పాపం, కరెంట్ షాక్ కొట్టి ఎలక్ట్రీషియన్ మృతి, 4 గంటలు పాటు స్తంభం మీదనే మృతదేహం

Hazarath Reddy

అదిలాబాద్ - యాపల్ గూడ గ్రామంలో విద్యుత్ మోటార్ కనెక్షన్ ఇవ్వడం కోసం మోతిరాం (38) అనే ఎలక్ట్రీషియన్ కరెంట్ స్తంభం ఎక్కగా విద్యుత్ సరఫరా జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యుత్ శాఖ నిర్యక్ష్యంతోనే మోతిరాం చనిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళన చేయగా, మృతదేహం 4 గంటల పాటు అక్కడే ఉంది.

Advertisement

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక

Rudra

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయంకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురియనున్నాయి.

Bandi Sanjay Oath: కేంద్ర మంత్రిగా ప్ర‌మాణస్వీకారం చేసిన బండి సంజ‌య్, ద‌ద్దరిల్లిన క‌ర్త‌వ్య‌ప‌థ్ (వీడియో ఇదుగోండి)

VNS

క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ (Bandi Sanjay) కేంద్ర మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన ఎన్డీయే ప్ర‌భుత్వంలో...ఆయ‌నకు కేబినెట్ లో చోటు ల‌భించింది. చిన్న‌నాటి నుంచే స్వయం సేవక్ గా ప‌ని చేసిన ఆయ‌న‌..రెండు సార్లు ఎంపీగా గెలిచారు. గ‌తంలో తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన ఆయ‌న‌కు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గంలో చోటు కల్పించారు.

Kishan Reddy Oath: రెండోసారి కేంద్ర మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన కిష‌న్ రెడ్డి, శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని, ఇత‌ర మంత్రులు (వీడియో ఇదుగోండి)

VNS

సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిష‌న్ రెడ్డికి (Gangapuram Kishan Reddy) మ‌రోసారి మోదీ కేబినెట్ లో (Modi Cabinet) చోటు ల‌భించింది. ఆయ‌న గ‌తంలో టూరిజం శాఖ మంత్రిగా ప‌నిచేశారు. ఈ సారి కూడా ఆయ‌నకు కేబినెట్ హోదా ద‌క్కింది.

Bandi Sanjay Biography: కార్పొరేట‌ర్ నుంచి కేంద్ర‌మంత్రి వ‌ర‌కు...బండి సంజ‌య్ వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ ప్ర‌స్థాన‌మిదీ! ఇప్ప‌టి వ‌ర‌కు ఏయే ప‌ద‌వులు ద‌క్కాయంటే?

VNS

కేంద్ర కేబినెట్‌లో బీజేపీ తెలంగాణ ఎంపీ బండి సంజయ్‌కి (Bandi Sanjay) చోటు దక్కనుంది. బీజేపీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు బండి ప్రస్థానం (Bandi Sanjay Biography) ప్రశంసనీయం. బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్‌లో ఆయన పనిచేశారు.

Advertisement

Modi Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి. ప్రధాని నివాసానికి వెళ్లిన బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి.

sajaya

కేంద్ర కేబినెట్లో తెలంగాణ నుంచి ఇద్దరికి దక్కిన అవకాశం ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు దక్కిన చోటు..

Ramoji Rao Funeral, Viral Video: రామోజీ రావు పాడె మోసిన చంద్రబాబు వీడియో వైరల్..ఫిలిం సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు..

sajaya

హైదరాబాద్: ఫిలిం సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు..అధికార లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు.. ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన ముగ్గురు అధికారులు.. రామోజీ రావు పాడె మోసిన చంద్రబాబు..

Pawan Kalyan Tribute to Ramoji Rao: ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత క‌లుద్దామ‌నుకున్నా.. కానీ ఇంత‌లోనే ఇలా! రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్

VNS

రామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

CBN Tributes to Ramoji Rao: రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్ర‌బాబు, భార్య‌తో క‌లిసి వ‌చ్చి రామోజీ కుటుంబ స‌భ్యుల‌కు ఓదార్పు (వీడియో)

VNS

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దంపతులు నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు.. తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఫిల్మ్‌సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీరావు పార్థివదేహం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

Advertisement

Hyderabad Shocker: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీలో విషాదం.. క్యూ లైన్‌లో సొమ్మసిల్లి పడిపోయిన వ్యక్తి మృతి

sajaya

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీలో విషాదం.. క్యూ లైన్‌లో సొమ్మసిల్లి పడిపోయిన నిజామాబాద్‌కు చెందిన వ్యక్తి.. ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ మృతి

Ramoji Rao Last Rites: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు, ఏర్పాట్లు చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Vikas M

ఈనాడు అధినేత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Fish Prasadam 2024: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం, భారీగా తరలివచ్చిన ప్రజలు, రెండు రోజుల పాటు నగరంలో చేపమందు ప్రసాదం పంపిణీ

Vikas M

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం( fish prasad ) పంపిణీ ప్రారంభమైంది..స్పీకర్ గడ్డం ప్రసాద్ ( Speaker Gaddam Prasad )తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ కు బత్తిని హరినాథ్ గౌడ్ చేప ప్రసాదం వేశారు.

Hotel Check in Data Leak: హోటళ్లలో బస చేసేవారికి అలర్ట్, మీ చరిత్ర అంతా బ్లాక్ చైన్ కంపెనీలకు వెళుతోందట, సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు వైరల్

Vikas M

తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో పోలీసులు హోటల్ తనిఖీల సమాచారాన్ని సేకరించి "జెబిచెయిన్" వంటి బ్లాక్ చైన్ కంపెనీలకు పంపుతున్నారా? ఈ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో తనిఖీ చేసే ప్రతి వ్యక్తి సమాచారాన్ని తెలంగాణ పోలీసులు సేకరిస్తున్నారని వినియోగదారు ఎక్స్ వేదికగా తెలిపారు

Advertisement
Advertisement