తెలంగాణ
Komatireddy Rajagopal Reddy: తెలంగాణ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విపై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు, ఏ ప‌ద‌వి ఇచ్చినా ప‌నిచేస్తా..
VNSకాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే వస్తుందనుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఏ పదవి ఇచ్చినా (TPCC) సంతృప్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
Dhar Gang in Hyderabad: వీడియో ఇదిగో, యూపీ నుంచి హైదరాబాద్‌లోకి వచ్చేసిన డేంజరస్ ధార్ గ్యాంగ్, రాత్రి పూట అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిక
Hazarath Reddyదోపిడీలకు, దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్ హైదరాబాద్ నగరంలో తిరుగుతోందని పోలీసులు నగరవాసులను హెచ్చరిస్తున్నారు. ఈ గ్యాంగ్ నగరంలోని శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
Road Accident Video: షాకింగ్ వీడియో, అమీర్ పేటలో బస్సు నుంచి జారి చక్రాల కిందపడిన విద్యార్థిని, బస్సు పైనుంచి వెళ్ళడంతో అక్కడికక్కడే మృతి
Hazarath Reddyయూసఫ్ గూడాలో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని బస్సులో డోర్ వద్ద నిల్చుని ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా పట్టుతప్పి కిందపడిపోయింది. ఇది గమనించని ఆర్టీసీ డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో ఆ విద్యార్థిని చక్రాల కింద పడి నలిగిపోయింది.
Telangana Horror: ఇంత దారుణమా, అందరూ చూస్తుండగానే రైతును కర్రలతో కొట్టి చంపిన ప్రత్యర్థి వర్గం, వీడియో ఎంత భయంకరంగా ఉందో చూడండి
Hazarath Reddyనారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే రైతును ప్రత్యర్థి వర్గీయులు కర్రలతో కొట్టి చంపేశారు. చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ కాగా అతన్ని ప్రత్యర్థులు అందరూ చూస్తుండగానే కర్రలతో కొట్టి చంపేశారు. అయితే 100 డయల్ చేసినా 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Govt. School in Siddipet: సర్కార్ హైస్కూల్‌ లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల క్యూ.. ‘ప్లీజ్‌.. మీ స్కూల్‌ లో మా వాడికి ఒక్క అడ్మిషన్‌ ఇవ్వండి..!’ అంటూ వేడుకోలు.. ఏమిటా స్కూల్? ఎక్కడ ఉంది?
Rudraవిద్యార్థులు లేక ప్రభుత్వ స్కూల్స్ మూతబడుతున్నాయని రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే, సిద్ధిపేట పట్టణంలోని ఇందిరానగర్‌ జడ్పీ హైస్కూల్‌ లో రూటే సపరేటు.
Peddapally Horror: పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు
Rudraపెద్దపల్లిలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో గురువారం రాత్రి ఘోరం జరిగింది. ఓ రైస్ మిల్లు ఆవరణలో తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఉత్తర ప్రదేశ్ కు చెందిన రైస్ మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు.
Aadhaar Free Update: ఆధార్‌ ను ఉచితంగా అప్‌ డేట్‌ చేసుకొనే గడువు మళ్లీ పొడిగింపు.. సెప్టెంబర్‌ 14 వరకు ఛాన్స్
Rudraఆధార్‌ ను ఉచితంగా అప్‌ డేట్‌ చేసుకొనే గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
Rains in Telangana: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.. వాతావరణ శాఖ అంచనా
Rudraతెలంగాణలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.
Telangana Sheep Distribution Scam: గొర్రెల పంపిణీ పథకం స్కాంలో కీలక మలుపు, ఏసీబీతో పాటు రంగంలోకి దిగిన ఈడీ, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద విచారణ
Hazarath Reddyమనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్‌ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్‌ కార్యాలయం సంయుక్త సంచాలకుడు బుధవారం లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
Telangana: విపరీతమైన రద్దీ ఉన్న బస్సులో మెట్ల మీద నిలబడిన మహిళ, లోపలికి రమ్మని కండక్టర్ చెప్పినా వినకపోవడంతో బస్సును పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్ళిన కండక్టర్
Hazarath Reddyమంచిర్యాల నుండి కరీంనగర్ వెళ్లే బస్సులో విపరీతంగా రద్దీ ఉండటంతో ఓ మహిళ బస్సు మెట్ల మీదే నిలబడింది. ఆర్టీసీ కండక్టర్ వద్దని వారించినా ఆ మహిళ వినకపోవడంతో చొప్పదండి పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి చెప్పించాల్సి వచ్చింది.
Hyderabad: వీడియో ఇదిగో, భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిందని పోలీసులకు చుక్కలు చూపించిన భర్త, మద్యం మత్తులో హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హల్ చల్
Hazarath Reddyసైదాబాద్ సింగరేణి కాలనీలో ఉండే మోహన్ బాబు(25) మద్యం మత్తులో శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి గందరగోళం చేశాడు. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు, మోహన్ బాబు స్తంభం మీదే కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ అందరినీ ఆందోళనకు గురిచేశాడు.
Telangana: దివ్యాంగుడుని ఎక్కించుకోలేదని ఆర్టీసీ బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన, బస్సు డ్రైవర్ ఎక్కక ముందే బస్సును పోనిచ్చాడని మండిపాటు
Hazarath Reddyవరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-మహబూబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలను ఎక్కించారు. దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు దిగగా.. బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును పోనిచ్చాడు. దీంతో ఆ మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది.
Telangana Shocker: దారుణం, మహిళ రెండు కాళ్ల మీద ఆర్టీసీ బస్సు ఎక్కడంతో నుజ్జునుజ్జైన రెండు కాళ్ళు, ఆర్మూరులో విషాదకర ఘటన
Hazarath Reddyనిజామాబాద్ - ఆర్మూర్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు వెనక్కి తీస్తున్న క్రమంలో సుజాత (50) అనే మహిళ బస్సు ఆపమంటూ వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ మహిళను డ్రైవర్ గమనించకపోవడంతో బస్సు వెనక చక్రాలు ఆమె రెండు కాళ్లపై నుండి వెళ్లి త్రీవ రక్త స్రావమై రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి.. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు.
Non-Bailable Arrest Warrant to Actor Prithviraj: ‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ ఫేమస్ నటుడు పృథ్వీ రాజ్‌ కు కోర్టు షాక్.. నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ.. ఎందుకంటే??
Rudra‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’, బాయిలింగ్ స్టార్ బబ్లూ ఇలా పలు క్యారెక్టర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్‌ కు అనుకోని షాక్ తగిలింది.
Hyderabad Bonalu: ఆషాఢ మాసం బోనాల జాతర సందడి మొదలు.. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఉత్సవాలు ప్రారంభం.. ఆలయాలకు రంగులేస్తున్న సిబ్బంది
Rudraహైదరాబాద్ లో ఆషాఢ మాసం బోనాల జాతర సందడి మొదలైంది. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గమనిక, టికెట్‌లోని టోల్ సెస్‌ని సవరించిన టీజీఎస్ఆర్టీసీ, సాధారణ చార్జీలు యథాతథంగానే ఉంటాయని వెల్లడి
Rudraహైవేలపై టోల్ చార్జీలు పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ రహదారులపై అన్ని టోల్‌ గేట్లలో ఈ రుసుములు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ టికెట్‌ చార్జీల్లో టోల్‌ గేట్‌ రుసుములు పెరిగాయి.
TGSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయనే వార్తలు ఫేక్, తప్పుడు ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన టీజీఎస్ఆర్టీసీ
Vikas Mఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరుగుతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ బుధవారం స్పష్టం చేసింది. హైవేలపై టోల్ ఛార్జీలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన టోల్ ఛార్జీల మేరకు టిక్కెట్‌లోని టోల్ సెస్‌ను సవరించామని పేర్కొంది. దీంతో సాధారణ ఛార్జీలు యథాతథంగా ఉన్నట్లు పేర్కొంది.
Hyderabad: చట్నీలో వెంట్రుక వచ్చినందుకు రూ. 5 వేలు జరిమానా, ఏఎస్ రావు నగర్‌లో హోటళ్లపై దాడులు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
Hazarath Reddyతెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లపై, హోటళ్లపై దాడులు చేస్తున్నారు. పరిశుభ్రత పాటించిన హోటళ్లపై కొరడా ఝళిపిస్తున్నారు. తాజాగా వెంట్రుకలతో కూడిన చట్నీని అందించినందుకు ECIL, A S రావు నగర్‌లో ఉన్న చట్నీ హోటల్ పై 5,000 జరిమానా విధించబడింది.
Hyderabad Dating Scam: హైదరాబాద్‌లో కొత్త డేటింగ్ స్కామ్ వెలుగులోకి, మగాళ్లని పబ్‌కి తీసుకువెళ్లి భారీగా బిల్లులు చెల్లించేలా మహిళలు స్కెచ్, ఏడుమంది అరెస్ట్
Hazarath Reddyతెలంగాణలోని హైదరాబాద్‌లో డేటింగ్ స్కామ్ బయటపడింది, ఇక్కడ మహిళలు తమతో కలిసిన వారిని రెస్టారెంట్ లేదా క్లబ్‌కు తీసుకెళ్లి, ఆపై వారిని భారీగా బిల్లులు చెల్లించేలా చేసి తప్పించుకుంటారు. మహిళలు, క్లబ్‌తో సహా ముఠా ద్వారా మోసగించబడిన పురుషుల స్క్రీన్‌షాట్‌లను Xలోని వినియోగదారు షేర్ చేయడంతో స్కామ్ వెలుగులోకి వచ్చింది.
Telangana Group-1 Mains Exam Schedule: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, అక్టోబర్‌ 21నుంచి 27వరకు ఎగ్జామ్స్
Hazarath Reddyతెలంగాణ గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) విడుద‌ల చేసింది. పరీక్షలు అక్టోబర్‌ 21నుంచి 27వరకు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించనున్నారు.