ప్రపంచం
Iran Plane Crash: క్షిపణితో ఉక్రెయిన్ బోయింగ్ విమానాన్ని కూల్చివేసిన ఇరాన్, ధ్రువీకరిస్తున్న అంతర్జాతీయ మీడియా, అందుకు సంబంధించిన వీడియో వైరల్
Vikas Mandaప్రమాదంలో మరణించిన వారిలో 82 మంది ఇరాన్ దేశస్తులు కాగా, 63 మంది కెనడా వాసులు, 11 మంది ఉక్రెయిన్ వాసులు ఉన్నారు. మృతుల్లో తమ దేశానికి చెందిన 63 మంది ఉండటంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇరాన్ పై ధ్వజమెత్తారు. దీనికి సమాధానం చెప్పాలని ఇరాన్ ను నిలదీస్తున్నారు.....
Australia Bushfires: 100 కోట్లకు పైగా ప్రాణులు సజీవదహనం, నిరాశ్రయులైన వేలమంది, మనసులు కలిచివేస్తున్న ఆస్ట్రేలియాలో రగిలిన కార్చిచ్చు, ఈ లెక్కలో మరో 10 వేల ఒంటెలను అధికారికంగా చంపనున్న ప్రభుత్వం
Vikas Mandaకార్చిచ్చు ప్రభావం ఎక్కువగా న్యూసౌత్ వేల్స్ ప్రాంతంలో తీవ్రంగా ఉంది. ఈ ఒక్కచోటే 5 మిలియన్ల హెక్టార్లలో అగ్నికీలలు విధ్వంసం సృష్టించాయి. 1300 పైగా ఇళ్లు మంటలకు ఆహుతయ్యాయి. వేలమంది నిరాశ్రయులయ్యారు. వారాల తరబడి ఇక్కడ కార్చిచ్చు విస్తరిస్తూ ఉండటంతో న్యూసౌత్ వేల్స్ లో అధికారులు హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు...
Iran vs USA: ఇరాన్ దాడి వల్ల ఎలాంటి నష్టం జరగలేదు, అమెరికా బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయని గట్టిగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్, ఇక ముందు ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడి
Vikas Mandaచమురు సరఫరా గురించి తమ దేశం ఎంతమాత్రం ఆందోళన చెందడం లేదని అన్నారు. ఆయిల్ మరియు సహజ వాయువు ఉత్పత్తిలో యూఎస్ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పారు. చమురు కోసం తమకు మధ్యప్రాచ్యంపై అవసరమే లేదని పేర్కొన్నారు...
Iran Vs USA: మొదలైన యుద్ధం! ప్రతీకార దాడిలో 80 మంది 'అమెరికా ఉగ్రవాదులు' హతం అయ్యారని పేర్కొన్న ఇరాన్ స్టేట్ మీడియా, మంచిది..దీనిపై రేపు స్పందిస్తానని బదులిచ్చిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్
Vikas Mandaనిన్న ఖాసీం సులైమాని ఖననం పూర్తైన కొద్దిసేపటికే ఇరాన్ దాడులు చేయడం ప్రారంభించింది. పరిస్థితులు చూస్తుంటే యూఎస్- ఇరాన్ యుద్ధం మొదలైందనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే యూఎస్ పై దాడులకు సంబంధించి ఇరాన్ 13 ప్రణాళికలు....
Iran: ప్రమాదమా? పొరపాటున కూల్చివేశారా? టెహ్రాన్‌లో కుప్పకూలిన ప్యాసింజర్ విమానం, 170 మంది మృతి, ప్రమాదంపై అనుమానాలు, ఆ మార్గంలో ప్రయాణాలు మానుకోవాలని భారతీయులకు కేంద్రప్రభుత్వం హెచ్చరిక
Vikas Mandaఇరాన్- యూఎస్ ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారత విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీచేసింది. ఇరాక్- ఇరాన్ మరియు గల్ఫ్ గగనతలంలో ప్రయాణించరాదని ఆదేశించింది. అలాగే భారత పౌరులు ఇరాక్ వెళ్లకపోవడం మంచిది అని తెలిపింది.....
JNU Violence: దాడి చేసింది మేమే, యూనివర్సిటీలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటేనే దాడి చేసాం, ప్రకటించిన హిందూ రక్షా దళ్, దేశం కోసం ప్రాణాలు ఇస్తామంటూ వీడియోను విడుదల చేసిన సంస్థ చీఫ్ పింకీ చౌదరీ
Hazarath Reddyఈ నెల 5న జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటిలో( Jawaharlal Nehru University (JNU)) ఉపాధ్యాయులు, విద్యార్థులపై దాడికి పాల్పడింది తమ కార్యకర్తలేనని హిందూ రక్షా దళ్(Hindu Raksha Dal) ప్రకటించింది. యూనివర్శిటీలో జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నందునే దాడి చేశామని ఆ సంస్థ చీఫ్ పింకీ చౌదరీ(Pinky Chaudhary) ట్విటర్ ద్వారా తెలిపాడు. ప్రస్తుతం యూనివర్శిటి కమ్యూనిజం-సంబంధిత కార్యకలాపాల కేంద్రంగా మారింది.
Iran vs America: అమెరికాకు చావే, 52 కాదు 290 టార్గెట్లు రెడీగా ఉన్నాయి, ట్రంప్ ట్వీటుకు కౌంటర్ ఇచ్చిన ఇరాన్ అధ్యక్షుడు, ఇరాన్ ఎయిర్‌ ఫ్లైట్‌ 655 కూల్చివేతను మళ్లీ గుర్తు చేసిన హసన్‌ రౌహానీ
Hazarath Reddyఅమెరికా, ఇరాన్ దేశాల (Iran vs America War) మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ రెండు దేశాల మధ్య మూడవ ప్రపంచ యుద్ధం వస్తోందా..(World War 3 Fears Erupt)అన్నంతగా వార్ నడుస్తోంది. ఈ రెండు దేశాల పరస్పర దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
Reynhard Sinaga: వాడు మగాడు కాదు కామాంధుడు, సాటి మగాడు కనిపిస్తే అస్సలు వదలడు, 190 మందిని రేప్ చేశాడని పోలీసుల అంచనా, జీవిత ఖైదు శిక్ష విధించిన యూకే కోర్ట్
Vikas Mandaసినగా ఇప్పటికే 2018 నుంచి 88 లైంగిక వేధింపుల కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతడి మొదటి మరియు రెండవ పెరోల్ కు సంబంధించిన విషయం కోర్టులో విచారణ సాగుతుండగా జైల్లోనే మరో 23 మందిపై లైంగికదాడి జరిపినట్లు కోర్టు దృష్టికి వచ్చింది.....
Iran Bounty Offer: ట్రంప్ తల తీయండి..రూ.570 కోట్లు గెలుచుకోండి, సంచలనం రేపుతున్న వీడియో, అమెరికా - ఇరాన్ దేశాల మధ్య తీవ్ర రూపం దాల్చిన వార్
Hazarath Reddyఅమెరికా వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ మేజర్ జనరల్ కసీమ్ సోలెమన్‌(Iranian Major General Qaseem Soleimani) యొక్క అంత్యక్రియలు( funeral ceremony) సోమవారం జరిగాయి. మషద్ నగరంలో (Mashhad city)జరిగిన ఊరేగింపులో ఓ వీడియో (Video) సంచలనం రేపుతోంది. ఈ వీడియో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను(US President Donald Trump) హతమార్చిన వారికి రూ. 80 మిలియన్ డాలర్లు (రూ. 570 కోట్లు) గెలుచుకోవచ్చని చెబుతోంది. కాగా ఇరాన్ అధికారిక ఛానల్ ఈ ప్రకటన చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఉద్రికత్తలను మరింతగా రేపుతోంది.
Market Crash: రూ. 3 లక్షల కోట్ల సంపద ఆవిరి, భారీగా పెరిగిన బంగారం ధరలు, దేశీయ మార్కెట్లో రూ. 42 వేలను తాకిన 10 గ్రాముల బంగారం ధర, భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు, అంతర్జాతీయ పరిణామాలే కారణం
Vikas Mandaప్ ప్రకటనతో దేశీయంగా మూడు గంటల్లోనే ఇన్వెస్టర్ల రూ. 3 లక్షల కోట్ల సంపదం ఆవిరైపోయింది. దలాల్ స్ట్రీట్ లో ప్రతీ 5 స్టాక్లలో 4 స్టాక్స్ నష్టాలతోనే కొనసాగాయి. సెన్సెక్స్ 788 పాయింట్లు నష్టపోయి 40,676 వద్ద ముగిసింది....
Soleimani Killing Consequences: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు, త్వరలో అణుయుద్ధం? దేశాల అణుఒప్పందాల కట్టుబాట్లను తెంచుకుంటున్న ఇరాన్, యురేనియం సెంట్రిఫ్యూజ్‌లపై పరిమితి ఎత్తివేత, ప్రతిదాడి తప్పదంటున్న అమెరికా
Vikas Mandaయూఎస్ దళాలను బహిష్కరించాలని ఇరాక్ పార్లమెంట్ తీర్మానాన్ని ట్రంప్ తోసిపుచ్చారు. ఇరాక్ లో అమెరికా బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది, ఆ మొత్తం తిరిగి ఇచ్చేందుకు అక్కడ్నించి కదిలేది లేదు అని తేల్చి చెప్పారు. ఒకవేళ బలవంతంగా యూఎస్ దళాలను పంపిస్తే అది స్నేహపూర్వక వాతావరణంలో జరగదని, ఇరాక్ పై భారీ ఆంక్షలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు.....
World War III Threats: కమ్ముకున్న యుద్ధ మేఘాలు, ఇరాన్‌ను బూడిద చేస్తామంటున్న అమెరికా, 52 సైట్లను భస్మీ పటలం చేస్తామంటూ హెచ్చరికలు, బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై రాకెట్ దాడులు చేసిన ఇరాన్, ప్రతీకారం తీర్చుకుని తీరుతామంటున్న ఇరాన్ మద్దతుదారులు
Hazarath Reddyఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump)ఇరాన్‌ను (Iran) హెచ్చరించారు. ఎవరైనా అమెరికన్లను లేదా అమెరికన్ ఆస్తులను(Americans or American assets) తాకినట్లయితే, 52 ఇరానియన్ సైట్‌లను హిట్ చేస్తామని ప్రకటించారు. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమ దేశ పౌరులపై గానీ, ఆస్తులపై గానీ దాడులు జరిగితే చాలా వేగంగా.. తీవ్రంగా స్పందిస్తామని తెలిపారు.
Maharashtra Government: కీలక శాఖలన్నీ ఎన్పీపీ గుప్పెట్లో..,కలకలం రేపుతున్న రాజీనామాలు, ఆర్థిక శాఖతో అజిత్ పవార్, పర్యాటక శాఖతో ఆదిత్య ఠాక్రే, హోం మంత్రిత్వ శాఖతో దేవ్ ముఖ్, మొత్తం మంత్రిత్వ శాఖల లిస్ట్ ఇదే..
Hazarath Reddyమహారాష్ట్రలో మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలోని (Maha Vikas Aghadi)మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. సీఎం ఉద్దవ్‌ ఠాక్రే (Chief Minister Uddhav Thackeray)పంపిన ప్రతిపాదనకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ(Maharashtra Governor Bhagat Singh Koshyari) ఆమోదం తెలిపారు. దీంతో కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన శాఖల అప్పగింత అంకం ముగిసింది. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు (Deputy CM Ajit Pawar) ఆర్థికశాఖ, అనిల్‌ దేవ్‌ముఖ్‌కు హోం మంత్రిత్వశాఖ, సుభాష్‌ దేశాయ్‌కు పరిశ్రమలను కేటాయించారు.
Imran Khan Fake Propaganda: ఫేక్ వీడియో పోస్ట్ చేసి దొరికిపోయిన పాక్ ప్రధాని, ముస్లింలపై భారత పోలీసులు హింసకు పాల్పడుతున్నారని ట్వీట్, నిజనిర్ధారణలో ఆ వీడియో బంగ్లాదేశ్‌కు చెందినదని తేలింది
Vikas Mandaఇమ్రాన్ ఖాన్ తమ దేశ వ్యవహారాల కంటే ఇండియా అంతర్గత వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెడతారు. ప్రధానమంత్రి స్థాయిని మరిచి ఫేక్ వీడియోలు పెట్టడం, దుష్ప్రచారాలు చేసి పరువుపోగోట్టుకోవడం ఆయనకు కొత్తేమి కాదు...
World War 3 Fears Erupt: 3వ ప్రపంచ యుద్ధం ఆసన్నమైందా..?, ఇరాన్‌పై దాడితో అమెరికా లక్ష్యం నెరవేరిందా..?ప్రతీకార దాడి తప్పదన్న ఇరాన్, దాడికి ముందు అసలేం జరిగింది.?,బాగ్దాద్ విమానశ్రయ దాడిపై విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyఅమెరికా, (America) ఇరాన్ (Iran) దేశాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దాడులు, ప్రతి దాడులతో భయానక పరిస్థితులె నెలకొన్నాయి. అగ్రరాజ్యం అమెరికా అద్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో బాగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా రాకెట్ లాంచర్లతో (US Airstrikes)విరుచుకుపడింది. ఎయిర్‌ కార్గో టెర్మినల్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దాడి చోటుచేసుకుంది.
PM Modi Greetings: పాకిస్థాన్ మినహా మిగతా భారత్ పొరుగు దేశాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీ
Vikas Mandaఅదే సమయంలో ఈశాన్య రాష్ట్రాలలో పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర నిరసనలు కొనసాగుతున్న వేళ, అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపిస్తారన్న పుకార్లు వ్యాప్తి చెందుతున్న వేళ్ల ప్రధాని మోదీ, బంగ్లాదేశ్, భూటాన్ మరియు నేపాల్ దేశాధినేతతో సంతృప్తికర సంభాషణలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది....
Babies On Board: చైనాను వెనక్కి నెట్టిన భారత్, జనవరి 1న ఒక్కరోజులోనే 67,385 మంది జననం, యూనిసెఫ్ ప్రకారం ప్రపంచంలో నమోదైన మొత్తం జననాల్లో భారత్ వాటా 17 శాతం
Vikas Mandaప్రతి జనవరిలో, యునిసెఫ్ నూతన సంవత్సరం రోజున జన్మించిన శిశువులపై వేడుక జరుపుకుంటుంది. "ప్రతి జనవరిలో క్యాలెండర్ మారినపుడు, ప్రారంభమయ్యే ప్రతి బిడ్డ జీవిత ప్రయాణం, వారి శక్తి సామర్థ్యాలకు ఇచ్చే ఒక అవకాశం గురించి మాకు గుర్తుకు చేస్తుంది....
ISRO Missions 2020: చంద్రయాన్ 3 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం, ఈ ఏడాది గగన్‌యాన్ ప్రాజెక్టు కూడా చేపట్టబోతున్నట్లు వెల్లడించిన ఇస్రో చైర్మన్ కే. శివన్
Vikas Mandaఈ మిషన్ కు అయ్యే ఖర్చు చంద్రయాన్ -2 కంటే తక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి, బహుశా నవంబర్ లో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతాయని ఇస్రో వర్గాల నుంచి వెల్లడవుతున్న సమాచారం.
Malavath Poorna: శిఖరం కంటే ఎత్తైనది ఆమె ఘనత! చరిత్ర సృష్టించిన మలావత్ పూర్ణ, అంటార్కిటిక ఖండంలోని ఎత్తైన శిఖరం అధిరోహణ, ఆరు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను జయించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్
Vikas Mandaఇన్ని మైలురాళ్లు సాధించడం పట్ల మలావత్ పూర్ణ సంతోషం వ్యక్తం చేసింది. తనకు మొదటి నుంచి ప్రోత్సాహం అందిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తన తల్లిదండ్రులు మరియు కోచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ మద్ధతునే...
Cockroach Pregnancy: బొద్దింకకు పురిటినొప్పులు, ఎంతో శ్రమకోర్చి సీజేరియన్ డెలివరీ చేసిన డాక్టర్లు, తల్లీ బిడ్డా క్షేమం, రష్యాలో ఘటన, వినడానికి వింతగా ఉన్న జంతువులపై ప్రేమను చూడాల్సిందే..
Hazarath Reddyమనుషులకే కాదు, జంతువులు, పక్షులు, కీటకాలకు కూడా ప్రాణం ఉంటుంది. అవి బాధతో విలవిలలాడుతుంటే అయ్యో అని చూస్తూ ఊరుకోకుండా దానికి చికిత్స చేసి కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్లు ఈ లోకంలో చాలామందే ఉన్నారు. కొన్నిసందర్భాల్లో అయితే వాటి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిస్తే డాక్టర్లు సైతం వాటిని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే ఓ బొద్దింకకు(cockroach) ప్రసవం కష్టమైతే డాక్టర్లు సిజేరియన్ (cesarean delivery)ద్వారా దానికి డెలివరీ చేసి తల్లీ బిడ్డను కాపాడారు. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.. అందరూ నమ్మి తీరాల్సిందే..