Astrology: అక్టోబర్ 5 నుంచి మూడు రాశుల వారికి అదృష్టం ప్రారంభం, అనుకోని ధనలాభం, లాటరీ తగిలే అవకాశం..
అక్టోబర్ 5 నుంచి మూడు రాశుల వారికి అదృష్టం ప్రారంభం కానుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. బుధుడు బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండటం వల్ల.. బృహస్పతి, బుధ గ్రహాల మధ్య యోగం జరుగుతుందని ఆ కలయికతో మూడు రాశులకు మంచిది అని చెబుతున్నారు.
అక్టోబర్ 5 నుంచి మూడు రాశుల వారికి అదృష్టం ప్రారంభం కానుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. బుధుడు బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండటం వల్ల.. బృహస్పతి, బుధ గ్రహాల మధ్య యోగం జరుగుతుందని ఆ కలయికతో మూడు రాశులకు మంచిది అని చెబుతున్నారు.
మేష రాశి : బుధుడి ప్రభావం మేష రాశిపై పడుతుంది. దీని వల్ల ఆ రాశి వారికి లాభం జరుగుతుందని, పిల్లలు చదువుల్లో రాణిస్తారని, వ్యాపారంలో లాభం వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే కొత్త ఇల్లు కట్టుకునే వారికి ఈ కాలం అనుకూలిస్తుంది అని చెబుతున్నారు.
తుల రాశి : బుధుడి చలనం వల్ల ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు కలిసివస్తాయి అలాగే ఉద్యోగులకు సైతం ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం అలాగే పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి
కుంభ రాశి : ఈ రాశి వారికి అదృష్టం ప్రారంభమౌతుంది ఇది ముఖ్యంగా అనుకోని ధనలాభం కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే కుటుంబసభ్యుల్లో గౌరవం తగ్గుతుంది సమాజంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ఇల్లు ప్రయత్నాలు ఫలిస్తాయి.
(The above story first appeared on LatestLY on Oct 02, 2022 11:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

