దేశంలో కొత్త‌గా 6,563 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనాతో 132 మంది ప్రాణాలు కోల్పోయారని వివ‌రించింది. నిన్న దేశంలో మొత్తం 8,077 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 572 రోజుల క‌నిష్ఠానికి త‌గ్గిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివ‌రించింది. దేశంలో ప్ర‌స్తుతం 82,267 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికి‌త్స తీసుకుంటున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,77,554కు చేరింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)