టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ తన దివంగత తల్లి హీరాబెన్ గురించి గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయ ర్యాలీలలో తన దృఢమైన వైఖరికి పేరుగాంచిన ప్రధాని మోడీ, ఈ ఇంటర్వ్యూలో తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యారు. ప్రతి ఎన్నికల నామినేషన్‌కు ఆమె పాదాలను తాకి బెల్లం స్వీకరించి ఆశీస్సులు పొందుతానని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, ఈసారి, తన తల్లి హాజరుకాకపోవడంతో ఆ పనిచేయలేకపోయానని భావోద్వేగానికి గురయ్యారు."నా జీవితంలో నేను నా తల్లి పాదాలను తాకకుండా నామినేషన్ దాఖలు చేయబోతున్నా ఇవి మొదటి ఎన్నికలు అని కన్నీటి పర్యంతం అయ్యారు.  పసిపాపను ఎత్తుకుని ముద్దాడుతూ ఆడించిన ప్రధాని మోదీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్, ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)