Newdelhi, July 11: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని కాన్పూర్‌లో (Kanpur) వింత ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో (Rape Case) నిందితుడిగా ఉన్న మహేశ్ అనే యువకుడు జైలుకు (Jail) వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఏకంగా బల్లిని (Lizard) మింగేశాడు. ఇటీవల పోలీసులు అతడిని కోర్టులో హాజరపరిచారు. త్వరలో జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అతడు పోలిస్‌ స్టేషన్‌ లో ఉండగానే బల్లిని మింగేశాడు. దీంతో, పోలీసుల అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

Metro in Pathabasti: త్వరలో పాతబస్తీ వరకూ మెట్రో పరుగులు.. ఎంజీబీఎస్-ఫలక్‌ నుమా రూట్‌ లో 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గంపై సీఎం కేసీఆర్ దృష్టి.. ఆదేశాలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)