ఆసియాకప్‌ : పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం. 228 పరుగుల తేడాతో పాక్‌పై భారత్ గెలుపు. 5 వికెట్లు తీసిన కుల్దీప్‌ యాదవ్‌. సెంచరీలతో రెచ్చిపోయిన విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌. హాఫ్‌ సెంచరీలతో రాణించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌.

India-vs-Pakistan

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)