తెలంగాణ
Konda Surekha Injured: రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో అపశృతి, బైక్ నడుపుతూ కింద పడ్డ కొండా సురేఖ, ముఖానికి, చేతికి గాయాలు
Hazarath Reddyకాంగ్రెస్ విజయ భేరి బస్సు యాత్రలో మాజీ మంత్రి కొండా సురేఖకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. భూపాలపల్లిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ స్కూటీ నడుపుతూ కిందపడ్డారు. ముఖానికి, చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమె అనుచరులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు
Rahul Gandhi Road Show: టీ కాంగ్‌లో రాహుల్ టూర్ జోష్, తెలంగాణలో రెండోరోజు రాహుల్ రోడ్ షో షెడ్యూల్ ఇదీ! భూపాలపల్లి నుంచి కరీంనగర్ వరకు సాగనున్న బస్సుయాత్ర
VNSతొలుత భూపాలపల్లి నుంచి కాటారం వరకు బస్సు యాత్ర ప్రారంభం కానుండగా.. కాటారంలో వరదల కారణంగా నష్టపోయిన రైతులతో రాహుల్ సమావేశం అవుతారు. రైతులకోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసే పథకాలను వారికి వివరిస్తారు. రుణమాఫీ, రైతులకు రూ.15వేలు పెట్టుబడి సాయం, రైతు కూలీలకు 12వేల సాయం, మద్దతు ధర, ఇతర పథకాల గురించి రాహుల్ రైతులకు తెలియజేయనున్నారు.
Congress Vijayabheri Sabha: దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు, ములుగు సభలో బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టిన రాహుల్ గాంధీ
Hazarath Reddyరాష్ట్రంలో దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చింది..
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పెళ్లి చేసుకుంటే రూ.లక్ష నగదు, తులం బంగారం, ములుగు వేదికగా హామీల వర్షం
Hazarath Reddyకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండే బాధ్యత సోనియా గాంధీ తీసుకున్నారని తెలిపారు.
IIT-Kharagpur Student Dies: ప్రాజెక్టు వర్క్ ఒత్తిడి తట్టుకోలేక పోయాడా, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
Hazarath Reddyతెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌కు చెందిన కే కిరణ్‌ చంద్ర అనే విద్యార్థి ఐఐటీ ఖగర్‌పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు.
CM KCR Speech in Praja Ashirvada Sabha: ఆనాడు జోలె పట్టి అడిగినా ఒక్క రూపాయి కూడా ఏ సీఎం సాయం చేయలేదు, ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో , పార్టీ తమ ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్లలో ఏర్పాటు చేసిన , ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌తో తనకున్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు
Telangana Assembly Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ప్రియాంక గాంధీ వాద్రా హామీ వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామని, అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు
Pravalika Suicide Case: ప్ర‌వ‌ళిక కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం ఇస్తామని తెలిపిన మంత్రి కేటీఆర్, నిందితుడిని ప‌ట్టుకుని చ‌ట్ట‌ప‌రంగా శిక్ష‌ప‌డేలా చూస్తామ‌ని వెల్లడి
Hazarath Reddyప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను మ‌ర్రి ప్ర‌వ‌ళిక కుటుంబ స‌భ్యులు బుధ‌వారం ఉద‌యం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌వ‌ళిక కుటుంబ స‌భ్యుల‌కు మంత్రి కేటీఆర్ ధైర్యం చెప్పారు.కేటీఆర్ మాట్లాడుతూ.. ప్ర‌వ‌ళిక కుటుంబానికి జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చ‌లేం అని పేర్కొన్నారు
Revanth Reddy Arrest: గన్‌పార్క్‌ వద్ద రేవంత్‌ రెడ్డి అరెస్ట్, అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయడానికి వస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్‌ నగరంలోని గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయడానికి వచ్చారు. ఆయనతోపాటు, వర్కింగ్‌ ప్రెసిడెంట్ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ కూడా ఉన్నారు. అయితే ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉండటంతో పర్మిషన్‌ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
BSP Election Manifesto: యువతకు పది లక్షల ఉద్యోగాలు, తెలంగాణ బీఎస్‌పీ మేనిఫెస్టో ఇదిగో, విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాలపై ప్రధానంగా దృష్టి
Hazarath Reddyబహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు. కాన్షీ యువ సర్కార్‌ పేరిట యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ 10 లక్షల ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కాగా ఇప్పటికే 20 మందితో తొలి జాబితాను పార్టీ ప్రకటించింది.
Telangana Polls 2023: డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారంటూ రేవంత్ రెడ్డిపై తిరగబడుతున్న కాంగ్రెస్ నేతలు, నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తదో చూస్తానని సవాల్ విసిరిన నాగం జనార్దన్ రెడ్డి
Hazarath Reddyరేవంత్ రెడ్డి నమ్మకద్రోహి..డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాడు.. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తదో చూస్తానని నాగం జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పైసలు ఇచ్చినోళ్ళకి మాత్రమే పార్టీ టికెట్లు ఇస్తుండు.
SSC Exams: మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు.. ఈసారీ ఆరు పేపర్లకే ఎగ్జామ్స్‌
Rudraవచ్చే ఏడాది మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Telangana Polls 2023: వీడియో ఇదిగో, తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న నగదు, వ్యాన్‌లో లెక్కలు లేని రూ. 2.36 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న కరీంనగర్ పోలీసులు
Hazarath Reddyతెలంగాణ ఎన్నికలు2023కి ముందు భారీగా నగదు ప్రవాహం జరుగుతోంది, పోలీసుల తనిఖీలో కోట్ల కొద్దీ నగదు బయటపడుతోంది. తాజాగా కరీంనగర్ పోలీసులు, ఈరోజు వాహనాల తనిఖీలో వ్యాన్‌లో రూ. 2.36 కోట్ల అన్ అకౌంటబుల్ నగదును స్వాధీనం చేసుకున్నారు.
Telangana Polls 2023: రెండో విడతలో సీఎం కేసీఆర్ నుంచి బీఫారాలు అందుకున్న 28 మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, ఇక మిగిలింది 18 మంది అభ్యర్థులే..
Hazarath Reddyభారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం బీ ఫారాలు అందజేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం 51 మంది అభ్యర్థులకు కేసీఆర్‌ బీ ఫారాలు అందజేసిన విషయం తెలిసిందే.తాజాగా 28 మంది అభ్యర్థులకు బీ ఫారాలను ప్రగతి భవన్‌లో అందించారు.
Telangana Polls 2023: కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్న రాజీనామాలు, టికెట్ రాకపోవడంతో జిట్టా బాలకృష్ణ రెడ్డి రాజీనామా, బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyభువనగిరి కాంగ్రెస్ పార్టీకి షాక్‌ తగిలింది. ఇటీవలే బాలకృష్ణారెడ్డిని బీజేపీ పార్టీ సస్పెండ్‌ చేసింది. ఆయ‌నతో పాటు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డి సైతం కాషాయాన్ని వీడారు. ఇటీవ‌లే ఇద్ద‌రూ క‌లిసి రేవంత్ రెడ్డి స‌మక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
Telangana Polls 2023: కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్న రాజీనామాలు, తాజాగా పూడూరి జితేందర్ రెడ్డి రాజీనామా, ఆయన వెంటే నడిచిన 200 మందికిపైగా కాంగ్రెస్ కార్య కర్తలు
Hazarath Reddyటీపీసీసీ సెక్రటరీ, రాష్ట్ర నాయకుడు పూడూరి జితేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్లో ఆయనతో పాటు 200 మందికిపైగా కాంగ్రెస్ కార్య కర్తలు రాజీనామా చేశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రేవంత్ రెడ్డి టీపీసీసీకి అర్హుడు కాదని, ఆయనకు వత్తాసు పలుకుతున్న నేతలకే టికెట్ కేటాయించారన్నారు.
Akula Lalitha Resigns to BRS: నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కి బిగ్ షాక్, రాజీనామా చేసిన మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత
Hazarath Reddyనిజామాబాద్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత తెలంగాణ మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కు తన నాలుగు పేజీల రాజీనామా లేఖ రాశారు.
Telangana Polls 2023: జనగామ, భువనగిరి ప్రజా ఆశీర్వాద సభల్లో కాంగ్రెస్ పార్టీని టార్గెట్‌ చేసిన సీఎం కేసీఆర్, దాన్ని బంగాళాఖాతంలోకి విసిరేయాలని పిలుపు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. ఆదివారం హుస్నాబాద్‌ సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖం పూరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు సోమవారం జనగామ, భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. జనగామ వైద్యకళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు
Bathukamma 2023: వీడియో ఇదిగో, బతుకమ్మ పాటకు డాన్స్ వేసిన అమెరికాలోని కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్
Hazarath Reddyఅమెరికాలో సైతం బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. తాజాగా బతుకమ్మ పాటకు అమెరికాలో కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్ డాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Ponnala Lakshmaiah Joins BRS: బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్న పొన్నాల లక్ష్మయ్య, సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరిన మాజీ కాంగ్రెస్ సీనియర్‌ నేత
Hazarath Reddyసీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో చేరారు. జనగామలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. పొన్నాలకు కండువా కప్పి సీఎం కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మయ్యతోపాటు ముగ్గురు కౌన్సిలర్లు, పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు.