దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి 20 వేలు దాటాయి.కొత్తగా 20,551 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,41,07,588కి చేరాయి. ఇందులో 4,34,45,624 మంది బాధితులో వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,600 మంది మరణించారు. మరో 1,35,364 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కరోనాతో 70 మంది మరణించగా, 21,595 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
#COVID19 | India reports 20,551 fresh cases and 21,595 recoveries in the last 24 hours.
Active cases 1,35,364
Daily positivity rate 5.14% pic.twitter.com/1hZR9SAjYn
— ANI (@ANI) August 5, 2022