Messaging Apps Blocked: ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా మారిన 14 మొబైల్ మెసేజింగ్ యాప్స్ ను నిషేధించిన కేంద్రం
ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతం ఇస్తున్న 14 మొబైల్ మెసేజింగ్ యాప్స్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతం ఇస్తున్న 14 మొబైల్ మెసేజింగ్ యాప్స్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ యాప్స్ పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు, అలాగే కాశ్మీర్ లో టెర్రరిస్టులకు మధ్య ఈ యాప్స్ ద్వారా సమాచార మార్పిడికి దోహదం చేస్తున్నాయని తెలుస్తోంది. వీటిలో క్రివ్ వైజర్,ఎనిగ్మా,సేఫ్ స్విస్, మీడియాఫైర్,ఐఎమ్ఓ,బిచాట్, బ్రైయర్, సెకండ్ లైన్ యాప్స్ ఉన్నట్లు సమాచారం. 2020 నుంచి ఇప్పటి వరకు కేంద్రం దాదాపు 250 యాప్స్ లను నిషేధించింది.
Central Government blocks 14 mobile messenger apps. It is reported that terrorists used these mobile messenger apps to spread the message and receive messages from Pakistan.
— ANI (@ANI) May 1, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 01, 2023 11:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

