COVID-19 Vaccination: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం, 18 ఏళ్లు పైబడిన అందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్, మే 1 నుంచి మూడో విడత టీకాల పంపిణీకి మార్గదర్శకాలు జారీ
దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని తెలిపింది. 18 ఏళ్ల పైబడిన అందరూ టీకా తీసుకునేందుకు అర్హులను కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది.
Government of India announces a Liberalised and Accelerated Phase 3 Strategy of #COVID19Vaccination from 1st May
Everyone above the age of 18 to be eligible to get vaccine against #Covid19#Unite2FightCorona #StaySafe
1/3 pic.twitter.com/ePGdVygjGP
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) April 19, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 19, 2021 08:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

