India’s Birth Crisis: 1950లో 6.2.. ఇప్పుడు 2 లోపే.. 2050 నాటికి 1.29కి.. భారత్లో భారీగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు.. లాన్సెట్ జర్నల్ లో అధ్యయనం
భారత్ (India) లో గత కొన్నేండ్లుగా సంతానోత్పత్తి రేటు (Fertility Rate) భారీగా తగ్గిపోతున్నట్టు లాన్సెట్ జర్నల్ (Lancet) లో ప్రచురితమైన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది.
Newdelhi, Mar 22: భారత్ (India) లో గత కొన్నేండ్లుగా సంతానోత్పత్తి రేటు (Fertility Rate) భారీగా తగ్గిపోతున్నట్టు లాన్సెట్ జర్నల్ (Lancet) లో ప్రచురితమైన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్(జీబీడీ) అనే సంస్థకు చెందిన పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మన దేశంలో 1950 సంవత్సరంలో 6.2గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 2.0 దిగువకు తగ్గిపోయిందని ఈ అధ్యయనం పేర్కొన్నది. ఇది మరింత తగ్గబోతున్నదని, 2050 నాటికి 1.29కి, 2100 సంవత్సరానికికి 1.04కి తగ్గుతుందని అంచనా వేసింది. పేద దేశాల్లో సంతానోత్పత్తి రేటు పెరుగుతున్నట్టు అధ్యయనం తెలిపింది.
By 2050, one in five Indians will be a senior citizen while there will be fewer younger people to take care of them, predicts new studyhttps://t.co/mivDdlKmvT
— The Indian Express (@IndianExpress) March 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 22, 2024 08:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

