Pranpratishtha of Ayodhya Ram Temple: రామయ్య ప్రాణప్రతిష్ట సందర్భంగా హాఫ్ డే సెలవు ప్రకటించిన ఎయిమ్స్, ఆ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయన్న అధికారులు
ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంస్థలు తమ ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నాయి. తాజాగా ఎయిమ్స్ (AIIMS) కూడా ఈ నెల 22న మధ్యాహ్నం 2.30 వరకు సెలవు ప్రకటించింది. అయితే ఎమర్జెన్సీ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు అధికారులు.
New Delhi, JAN 20: అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట (pranpratishtha) కోసం సర్వం సిద్ధంమైంది. భవ్యమైన రామమందిరం ప్రారంభోత్సవం సందర్బంగా ప్రతి పౌరుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంస్థలు తమ ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నాయి. తాజాగా ఎయిమ్స్ (AIIMS) కూడా ఈ నెల 22న మధ్యాహ్నం 2.30 వరకు సెలవు ప్రకటించింది. అయితే ఎమర్జెన్సీ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు అధికారులు.
AIIMS Delhi to observe half-day holiday till 2:30 pm on 22nd January 2024 on pranpratishtha of Ayodhya Ram Temple. However, all critical clinical services shall remain functional. pic.twitter.com/TfsQFs5utI
— ANI (@ANI) January 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 20, 2024 08:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

