దేశంలో మంగళవారం 2,568 కేసులు నమోదవగా, కొత్తగా 2,876 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,98,938కి చేరింది. ఇందులో 4,24,50,055 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,16,072 మంది మైరస్‌కు బలయ్యారని, 32,811 మంది ఇంకా చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో 98 మంది కరోనా రోగులు మరణించగా, 3884 మంది కోలుకున్నారని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.08 శాతమని, 98.72 శాతం బాధితులు కోలుకున్నారని వెల్లడించింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.38 శాతంగా ఉందని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 1,80,60,93,107 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని చెప్పింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)