Indian Army Attacks Pakistani Terrorists: ఉరిలోకి చొరబడ్డ పాక్ ఉగ్రవాదులు.. ప్రతిఘటించిన భారత సైన్యం.. తోకముడిచిన ముష్కరులు

ఈ ఉదయం జమ్మూకశ్మీర్ లోని ఉరి సెక్టార్ లోకి కొందరు పాక్ ఉగ్రవాదులు చొరబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం వారిని వెంబడించింది. దీంతో ముష్కరులు కాల్పులు జరపగా, సైన్యం ప్రతిఘటించింది.

Indian Army Attacks Pakistani Terrorists: ఉరిలోకి చొరబడ్డ పాక్ ఉగ్రవాదులు.. ప్రతిఘటించిన భారత సైన్యం.. తోకముడిచిన ముష్కరులు
Indian-Army

Newdelhi, May 13: ఈ ఉదయం జమ్మూకశ్మీర్ (Jammukashmir)లోని ఉరి సెక్టార్ (Uri Sector) లోకి కొందరు పాక్ ఉగ్రవాదులు (Pak Terrorists) చొరబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం (Indian Army) వారిని వెంబడించింది. దీంతో ముష్కరులు కాల్పులు జరపగా, సైన్యం ప్రతిఘటించింది. అనంతరం ఆ ప్రాంతంలో ఓ డ్రోన్ హెలికాప్టర్ ను ఎగరేయాలని పాక్ ఉగ్రవాదులు పన్నిన పన్నాగాన్ని ఫైరింగ్ తో భారత సైన్యం తిప్పిగొట్టింది. ఈ మేరకు సైనిక వర్గాలు వెల్లడించాయి.

Karnataka Election Results: కన్నడనాట విజయగీతిక ఎవరిదో? 36 కేంద్రాల్లో మొదలైన కౌంటింగ్.. వెలువడుతున్న ఫలితాలు.. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 13, 2023 08:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).