Ram Janmabhoomi Teerth Chief Priest about Gnanavapi Case: జ్ఞానవాపి కింద హిందూ ఆలయం.. భారత పురావస్తు శాఖ నివేదికను సమర్థించిన రామజన్మభూమి చీఫ్ ఆచార్య సత్యేంద్ర దాస్
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసులో సంచలన అంశాలు బయటకు వచ్చాయి. పురాతన హిందూ దేవాలయం స్థానంలోనే జ్ఞానవాపి మసీదును నిర్మించారని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) తేల్చింది.
Newdelhi, Jan 26: ఉత్తరప్రదేశ్ లోని (Uttarpradesh) వారణాసిలో (Varanasi) జ్ఞానవాపి మసీదు కేసులో (Gnanavapi Case) సంచలన అంశాలు బయటకు వచ్చాయి. పురాతన హిందూ దేవాలయం స్థానంలోనే జ్ఞానవాపి మసీదును నిర్మించారని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) తేల్చింది. మసీదు కింద దేవాలయపు ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొంది. ఏఎస్ఐ నివేదికను రామజన్మభూమి చీఫ్ ప్రీస్ట్ ఆచార్య సత్యేంద్ర దాస్ సమర్థించారు. పూర్తి వివరాలు వీడియోలో..
#WATCH | Ayodhya: ON Archaeological Survey of India's report on the Gyanvapi case, Chief Priest of the Shri Ram Janmabhoomi Teerth Kshetra, Acharya Satyendra Das says, "It has always been a temple. It is good that they made their findings public. People will also get to know that… pic.twitter.com/twVy68PRiM
— ANI (@ANI) January 26, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 26, 2024 10:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

