జనవరి 12న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో శ్రీలంకను నాలుగు వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. కెఎల్ రాహుల్ అదిరిపోయే బ్యాటింగ్ చేయడంతో ఇండియా సునాయాసంగా విజయం సాధించింది. మూడు వన్డేల సీరిస్ లో 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.కొన్ని ప్రారంభ వికెట్లు కోల్పోయిన తర్వాత రైట్ హ్యాండర్ రామఉల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐదో వికెట్‌కు హార్దిక్ పాండ్యాతో కలిసి 75 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యమే మ్యాచ్ ను మలుపు తిప్పింది.

Here's BCCI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)