Pulichinthala Dam: కృష్ణానది వరద ఉధృతి.. ఊడిపోయిన పులిచింతల ప్రాజెక్టులోని గేట్, ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు, నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
కృష్ణానది వరద ఉధృతి ఎక్కువగా ఉంది, ఈ క్రమంలో పులిచింతల ప్రాజెక్టులో ఓ గేట్ ప్రమాదవషాత్తూ ఊడిపోయింది. నీటిని విడుదల చేసే క్రమంలో పులిచింతల ప్రాజెక్టులోని 16వ గేట్ సాంకేతిక సమస్యతో ఊడిపోయింది. ఊడిపోయిన ఈ గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయనున్న అధికారులు. దీని కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి పెరగనున్న వరద ఉధృతి. ఈ నేపథ్యంలో కృష్ణా , గుంటూరు జిల్లా అధికారయంత్రంగం అప్రమత్తమైంది. నదిపరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నదిదాటే ప్రయత్నం చేయరాదని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు ప్రజలను హెచ్చరించారు.
#WATCH | Andhra Pradesh: A gate of Pulichinthala dam in Krishna district was washed away due to technical problems following discharge of water. Krishna Dist Collector J Nivas says it'll be replaced by stop lock gate. Water flow from dam likely to cause flash floods in some areas pic.twitter.com/9JcLk3ShH0
— ANI (@ANI) August 5, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 05, 2021 12:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

