Vijayawada, Mar 12: కోడికత్తి కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన కోడికత్తి శ్రీను (Kodikatti Sreenu) జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.
జై భీమ్ భారత్ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను
అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి శ్రీను. pic.twitter.com/yy9qWgjEAI
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)