జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్కు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.  మురళీముకుంద్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మురళీముకుంద్ను నాంపల్లి కోర్టు జడ్జి ఇంట్లో పోలీసులు హాజరుపరిచారు. పనిమనిషి అత్యాచారం కేసులో మురళీముకుంద్ అరెస్ట్ అవగా చంచల్ గూడ జైలుకు మురళీముకుంద్ తరలించారు. ఆయన  పాస్ పోర్ట్, సెల్ ఫోన్ సీజ్ చేయగా, మురళీముకుంద్ కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)