తెలంగాణ ప్ర‌భుత్వం.. ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ కంపెనీ మాస్ట‌ర్‌కార్డ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ది. డిజిట‌ల్ స్టేట్ పార్ట్న‌ర్‌షిప్‌లో భాగంగా ఈ ఒప్పందం జ‌రిగింది. మాస్ట‌ర్‌కార్డ్ వీసీ, అధ్య‌క్షుడు మైఖేల్ ఫ్రోమెన్, మంత్రి కేటీఆర్ మ‌ధ్య ఆ డీల్ కుదిరింది. ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ కంపెనీ మాస్ట‌ర్‌కార్డ్‌తో జరిగిన ఒప్పంద భాగ‌స్వామ్యంతో.. ప్ర‌పంచ స్థాయిలో ప‌రిష్కారాల‌ను అందించ‌నున్న‌ట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. మాస్ట‌ర్‌కార్డ్‌తో రాష్ట్రంలో పౌర సేవ‌ల‌ను అత్యంత వేగంగా డిజిటైజ్ చేయ‌వ‌చ్చు అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)