గిరిజన కూలీలు వరదలో చిక్కుకున్న న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టు ప్రమాదంలో చిక్కుకున్నారు. రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన 9 మంది కూలీలు కుర్రులో పత్తి ఏరేందుకు వెళ్లి జలదిగ్బంధంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ఎఫ్ రక్షణ చర్యలు చేపట్టింది. ఈ న్యూస్ కవర్ చేసేందుకు జగిత్యాలకు చెందిన ఎన్టీవీ జర్నలిస్ట్ మిత్రుడితో కారులో ప్రయాణిస్తుండగా వారి కారు రామోజీపేట- భూపతిూర్ మధ్య కల్వర్ట్ దాటుతుండగా నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఇందులో జర్నలిస్ట్ మిత్రుడు బయటపడగా జర్నలిస్ట్ నదిలో కారుతో పాటు కొట్టుకుపోయాడు. అతని కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)