Cricket
IPL: 2023లో ఇంటా-బయట మ్యాచ్ లు.. ఐపీఎల్ పై కీలక ప్రకటన చేసిన గంగూలీ.. మహిళల ఐపీఎల్ తొలి సీజన్ వచ్చే ఆరంభంలోనే ఉంటుందని వెల్లడి
Rudraఐపీఎల్ విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరిమిత మైదానాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ ను తిరిగి మునుపటి ఫార్మాట్ లో నిర్వహిస్తామని ప్రకటించారు. 2023 సీజన్ ఐపీఎల్ లో ఇదివరకటిలా ఇంటా, బయట మ్యాచ్ లు జరుగుతాయని చెప్పారు.
Babar New Record: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్.. టీ20ల్లో వేగంగా 8 వేల మార్కు దాటిన రెండో ఆటగాడి రికార్డు.. విరాట్ ను మూడో స్థానానికి నెట్టిన పాకిస్థాన్ కెప్టెన్.. ఇంగ్లండ్ తో రెండో టీ20లో పాక్ ఘన విజయం
Jai Kపాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టీ20ల్లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఫార్మాట్ లో వేగంగా 8000 పరుగులు చేసిన బ్యాటర్ గా కోహ్లీ అధిగమించి రెండో స్థానానికి దూసుకెళ్లాడు.
Hyderabad: ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి పేటిఎం ఇన్ సైడర్లో టికెట్ల విక్రయాలు, మంత్రి మందలింపుతో దిగొచ్చిన హెచ్‌సీఏ
Hazarath Reddyసరైన ప్రణాళిక లేకుండానే భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల విక్రయాన్ని చేపట్టిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మందలింపుతో ఎట్టకేలకు దిగివచ్చింది
IND Vs AUS Tickets Stampede:హైదరాబాద్ బ్రాండ్‌ను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదు, 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి, జింఖానా తొక్కిసలాట ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్
Hazarath Reddyజింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.టికెట్ల విక్రయంలో హెచ్‌సీఏ (HCA) పూర్తిగా విఫలమైందని క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (minister srinivas goud) మండిపడ్డారు.హైదరాబాద్ బ్రాండ్‌ను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
IND vs AUS 3rd T20: జింఖానా ఘటనలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ వైఫల్యంపై పోలీసులు సీరియస్, హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసే అవకాశం
Hazarath Reddyహైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌(HCA) ఘోర వైఫల్యంపై పోలీసులు సీరియస్‌గా అయ్యారు. ఆసీస్‌-భారత్‌ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్‌ కోసం సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద హెచ్‌సీఏ (Hyderabad Cricket Association (HCA)ఈ ఉదయం టికెట్ల అమ్మకాలు చేపట్టింది
IND vs AUS 3rd T20: షాకింగ్ వీడియోలు, జింఖానా మైదానాన్ని ముట్టడించిన క్రికెట్ ఫ్యాన్స్, భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టీ20 మ్యాచ్ టికెట్లు విడుదల చేయాలని డిమాండ్
Hazarath Reddyఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు ఆందోళన కొనసాగిస్తున్నారు.మ్యాచ్ టిక్కెట్ల కోసం వేలాది సంఖ్యలో యువకులు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ దగ్గరకు వచ్చారు.
IND vs AUS, 1st T20I 2022: మాథ్యూ వేడ్‌ మెరుపు ఇన్నింగ్స్‌, తొలి టీ20లో భారత్ ఓటమి, 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా
Hazarath Reddyటీమిండియాతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరిలో ఆసీస్‌ ఆటగాడు మాథ్యూ వేడ్‌(20 బంతుల్లో 45 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు
Aakash Chopra: మూడేళ్ల నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడని వ్యక్తిని ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎలా ఎంపిక చేస్తారు?: ఆకాశ్ చోప్రా
Jai Kఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ కు బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది. జట్టు ఎంపికపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించారు. ... ఉమేశ్ 2019 నుంచి ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదని అన్నారు. ఇలాంటి వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు.
Yuvraj Singh Six Sixes Video: యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్ల వీడియో, 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కొడుకుతో కలిసి ఆ వీడయోని వీక్షించిన యువీ
Hazarath Reddy2007 టీ20 ప్రపంచకప్ లో ఇండియా-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ లో యువరాజ్ సింగ్ సృష్టించిన విధ్వంసం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ బ్రాడ్‌ బౌలింగ్ లో ఆరు సిక్సర్లను బాది ఇంగ్లండ్ క్రికెట్లర్లకు చుక్కలు చూపించాడు. ఇది జరిగి నేటికి 15 ఏళ్ళు దాటింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యువీ ఆరు సిక్సర్ల వీడియో ట్రెండ్ అవుతున్నది.
Shakaboom Dance: కోహ్లీ, పాండ్యా ‘షకబూమ్’ డ్యాన్స్ చూశారా.. వీడియో ఇదిగో!
Jai Kటిక్ టాక్ వైరల్ వీడియోకు స్టెప్పులు వేసిన క్రికెటర్లు.. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో పోస్ట్ చేసిన హార్దిక్.. ఇద్దరి సరదా స్టెప్పులు చూసి నవ్వుకుంటున్న ఫ్యాన్స్
Venkatesh Iyer: బౌలర్ చింతన్ గజా త్రో.. టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌‌కు తప్పిన పెను ప్రమాదం
Jai Kబౌలర్ చింతన్ గజా త్రోకు తీవ్రంగా గాయపడిన అయ్యర్.. మైదానంలోకి అంబులెెన్స్, స్ట్రెచర్.. ఫిజియో ప్రథమ చికిత్సతో కోలుకున్న అయ్యర్
T20 World Cup 2022: అక్టోబ‌ర్ 23న ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్, హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో దాయాదులపై భారత్ కసి తీర్చుకుంటుందా..
Hazarath Reddyఅక్టోబ‌ర్ 23వ తేదీన ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌కు చెందిన టికెట్లు అన్నీ అమ్ముడుపోయిన‌ట్లు ఐసీసీ తెలిపింది. అద‌న‌పు స్టాండింగ్ రూమ్ టికెట్లు కూడా క్ష‌ణాల్లో సేల్ అయిన‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది.
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది, ఊతకర్ర సాయంతో నడుస్తున్న టీమిండియా ఆల్‌రౌండర్, సోషల్ మీడియాలో ఫోటో వైరల్
Hazarath Reddyటీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ ఫోటోలో ఇటీవలే మోకాలికి సర్జరీ చేయించుకున్న అతను.. ఊతకర్రల సాయంతో నడుస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
Akhtar on Kohli Retire: విరాట్ కోహ్లి రిటైర్మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ క్రికెట్లర్లు, కోహ్లీ అన్నింటికీ గుడ్ బై చెబితే బాగుంటుందంటున్న సోయబ్ అక్తర్
Hazarath Reddyరావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ (Former Pakistan cricketer Shoaib Akhtar) సైతం ఇదే తరహాలో మాట్లాడాడు. టీ20 ప్రపంచకప్‌-2022 తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌ బై చెబుతాడని అంచనా వేశాడు.
Robin Uthappa Retirement: మరో టీమిండియా క్రికెటర్ రిటైర్మెంట్, అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన రాబిన్ ఊతప్ప, వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా చేయకుండానే ఆట నుంచి నిష్క్రమణ
Naresh. VNSటీమిండియా తరపున ఉతప్ప 13 టీ20 మ్యాచ్ లు ఆడి 249 రన్స్ చేశాడు. తన చివరి మ్యాచ్ ను 2015లో జింబాబ్వేతో ఆడాడు. అదే టూర్‌లో జింబాబ్వేపైనే చివరి టీ20 మ్యాచ్‌లో ఇండియన్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. దేశం, కర్ణాటక తరఫున ప్రాతినిథ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. రెండు దశాబ్దాల తన క్రికెట్‌ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రిటైర్మెంట్ ప్రకటించాడు.
Asia Cup 2022: లంక క్రికెట‌ర్ల‌కు స్వ‌దేశంలో ఘ‌న స్వాగ‌తం, డ‌బుల్ డ‌క్క‌ర్ బ‌స్సులో ప్ర‌యాణించిన ఫోటోల‌ను ట్వీట్ చేసిన శ్రీలంక క్రికెట్
Hazarath Reddyతీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఉన్న శ్రీలంక‌లో విక్ట‌రీ ప‌రేడ్ జ‌రిగింది. ఆసియాక‌ప్ ఫైన‌ల్లో పాకిస్థాన్‌పై విజ‌యం సాధించి ఆరోసారి ఆ టైటిల్‌ను ఎగురేసుకుపోయిన లంక క్రికెట‌ర్ల‌కు స్వ‌దేశంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.
T20 World Cup 2022: సంజూ శాంసన్, మహమ్మద్ షమీలను తీసుకోవాల్సిందే, ట్విట్టర్లో ట్వీట్లతొ హోరెత్తిస్తున్న నెటిజన్లు
Hazarath ReddyBCCi టీ20 ప్రపంచకప్‌ కోసం మొత్తం 15 మంది ఆటగాళ్లతో భారత జట్టును ప్రకటించింది. వీరితోపాటు స్టాండ్‌బై ప్లేయర్లుగా మరో నలుగురిని ఎంపిక చేసింది. ఈ 19 మందిలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేరు లేదు.
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌‌లో ఆడబోయే భారత జట్టు ఇదే, తిరిగి జట్టులోకి వచ్చిన జస్‌ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌, ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన
Hazarath Reddyటీ20 ప్రపంచకప్‌ కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(BCCI) టీమిండియా జట్టును ప్రకటించింది.ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ (ICC Men’s T20 World Cup 2022 ) కోసం 15 మందితో సోమవారం భారత జట్టును ఎంపిక చేసింది
Team India New Jersey: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు కొత్త జెర్సీ ఇదే, ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన టీమ్ ఇండియా అధికారిక కిట్ స్పాన్సర్ MPL స్పోర్ట్స్
Hazarath Reddyత్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీని వెల్లడించనున్నారు. గ్లోబల్ ఈవెంట్ కోసం బీసీసీఐ నిన్న జట్టును ప్రకటించింది. ఇప్పుడు, ప్రపంచ కప్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన కొత్త కిట్ బహిర్గతం చేయడానికి రెడీ అవుతోంది. కొత్త కిట్ లాంచ్ యొక్క కొన్ని అనుభూతులను పంచుకోవడానికి టీమ్ ఇండియా యొక్క అధికారిక కిట్ స్పాన్సర్ MPL స్పోర్ట్స్ ట్విట్టర్‌లోకి వెళ్లింది.
Asia Cup 2022: వైరల్ వీడియో, మీరు భారత జర్నలిస్ట్ కదా, పాకిస్తాన్ ఓటమితో చాలా ఆనందంగా ఫీలై ఉంటారు, జర్నలిస్టుపై మండిపడిన పీసీబీ చీప్ ర‌మీజ్ రాజా
Hazarath Reddyఆసియా క‌ప్ ఫైన‌ల్‌లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీప్ ర‌మీజ్ రాజా భారతీయ జ‌ర్న‌లిస్టుపై వీరంగమాడారు.