రాష్ట్రీయం
Tirupati: తిరుమల ఘాట్ రోడ్డులో కారు డోర్లకు వేళాడుతూ యువకులు ప్రమాదకర స్టంట్స్, ఆరుగురిని అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు
Hazarath Reddyఒక ప్రమాదకరమైన స్టంట్లో, డిసెంబర్ 1న సెల్ఫీలు తీసుకుంటూ కారు తలుపులు, సన్రూఫ్లకు వేలాడుతున్న వీడియోలు కనిపించడంతో తిరుమల ఘాట్ రోడ్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్గా మారాయి.
Andhra Pradesh: గిరిజన గ్రామాల్లో రోడ్ల దుస్థితికి అద్దం పట్టే వీడియో ఇదిగో, గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో డోలీ కట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లిన గ్రామస్థులు
Hazarath Reddyఅనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ చివారు బోడిగరువు గ్రామానికి రోడ్డు అసంపూర్తిగా నిలిచి పోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.సాహు శ్రావణి అనే గర్భిణీకి సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో గ్రామస్థులు ఆమెను డోలీ కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళుతున్నారు.
Cyclone Fengal: మరో మూడు రోజులు భారీ వర్షాలు, తీరం దాటినా వణికిస్తున్న ఫెంగల్ తుపాను, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుపాన్ శనివారం రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడులో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
Telangana Road Accident: ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టిన లారీ, బస్సులో నుంచి ఎగిరి బస్సు కిందపడి మృతి చెందిన ప్రయాణికుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డుప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును వెనక నుండి లారీ ఢీకొట్టింది. నారాణయపేట జిల్లాలోని కర్ణాటక సరిహద్దులోని కృష్ణానది వంతెనపై.. రాయచూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టింది లారీ.
Hyderabad: వీడియో ఇదిగో, బరాబర్ కోటర్ తాగినా, ఏం చేస్తారో చేస్కోండి, ఉప్పల్ పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ
Hazarath Reddyఅవును.. బరాబర్ నేను కోటర్ తాగిన. ఏం చేస్తారో చేసుకోండి' అంటూ ఓ మహిళ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసింది. రామంతాపూర్లోని వివేక్నగర్కు చెందిన మహిళ మద్యం తాగి పోలీస్ స్టేషన్కు వచ్చింది.
Choreographer Kanha Mohanty Arrested in Drugs Party: మాదాపూర్ ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ.. కొరియోగ్రాఫర్ కన్హా మహంతి అరెస్ట్
Rudraహైదరాబాద్ లో మరో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. మాదాపూర్ లోని ఓయో రూమ్ లో ఓ డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్హా మహింతి పట్టుబడ్డారు.
Lady Constable Murder in Hyderabad: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
Rudraరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి దారుణ హత్యకు గురయ్యారు. రాయపోలు-ఎండ్లగూడ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ పీఎస్ లో నాగమణి విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Wajedu SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణం
Rudraములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని రిసార్ట్ లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
Minister Sridhar babu: ట్యాంక్ బండ్ పై కారు భీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్.. స్వయంగా చక్కదిద్దిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు (వీడియో)
Rudraహైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ మీద ఓ కారు భీభత్సం సృష్టించింది. ట్యాంక్ బండ్ వైపు నుంచి వస్తున్న ఓ కారు అంబేద్కర్ కూడలి వద్ద అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకురావడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
Pushpa-2 Pre-release Event: పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే.. హైదరాబాద్ లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు
Rudraఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ఈ నెల 5న గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పుష్ప-2 ఈవెంట్స్ నిర్వహించారు.
AP-TG Officials Meeting: విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై నేడు ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ
Rudraఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు నేడు భేటీ కానున్నారు. ఏపీ, తెలంగాణ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ అయ్యి చర్చించనుంది.
Monkey with Mace: హనుమాన్ ఆలయంలో గద పట్టుకుని భక్తులకు దర్శనమిచ్చిన వానరం (వీడియో)
Rudraఆంజనేయ స్వామి ఆలయంలో గద పట్టుకుని ఓ వానరం భక్తులకు దర్శనమిచ్చింది. ఇది చూసిన భక్తులు హనుమంతుడే తమను దీవించడానికి వచ్చారని భావిస్తూ.. పులకించిపోయారు.
Kanthi Dutt: కీర్తీ సురేశ్, కాజల్ అగర్వాల్, పరిణితి చోప్రా వంటి టాప్ హీరోయిన్లను మోసం చేసిన తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్ అరెస్ట్.. హిట్ అండ్ రన్, మోసం వంటి కేసులోనూ నిందితుడు
Rudraకీర్తీ సురేశ్, కాజల్ అగర్వాల్, పరిణితి చోప్రా వంటి టాప్ హీరోయిన్లు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న జ్యూవెలరీ వ్యాపారవేత్త తృతీయ జ్యూవెలర్స్ అధినేత కాంతి దత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు, డిసెంబర్ 9 నుంచి సభాసమరం మొదలు
VNSఈ నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రైతు భరోసా విధివిధానాలు, కులగణన వివరాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నది. అయితే ఈ సమావేశాల్లో.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ భావిస్తోంది
Guidelines For Tirupati Darshan to Locals: ఈ మంగళవారం నుంచే వారికి శ్రీవారి దర్శనం, ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసిన టీటీడీ
VNSడిసెంబరు 3న స్థానికులకు శ్రీవారి దర్శనం (Darshan) కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో 500 దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేస్తారని వివరించారు. టోకెన్లను ఉదయం 3 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య జారీ చేయనున్నామని చెప్పారు
CM Revanth Reddy: రైతులకు గుడ్ న్యూస్...సంక్రాంతి తర్వాత రైతు భరోసా, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, విధి విధానాలు త్వరలో వెల్లడి
Arun Charagondaతెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్..రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విధివిధానాలు నిర్ణయిస్తామని వెల్లడించారు.
Telangana BJP: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ చార్జ్షీట్, సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాలపై డిసెంబర్ 6న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్న కిషన్ రెడ్డి
Arun Charagondaకాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. ఏడాది పాలనలో కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. డిసెంబర్ 6న కాంగ్రెస్ వైఫల్యాలపై భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు కిషన్ రెడ్డి. రైతులకు ఇష్టం లేకుండా భూసేకరణ చేపట్టే అధికారం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, రైతుల పక్షాన పోరాడతానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Telangana Shocker: నర్సాపూర్లో దారుణం..పెట్రోల్ పోసి మహిళ దారుణ హత్య, మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు..పందులు..షాకింగ్ వీడియో
Arun Charagondaమెదక్ జిల్లా నర్సాపూర్లో దారునం జరిగింది. పెట్రోల్ పోసి మహిళను హత్య చేశారు దుండగులు. నర్సాపూర్ నియోజకవర్గం హాత్నూర (మం) గ్రామ శివారులో ఘటన చోటు చేసుకోగా నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని కుక్కలు, పందులు పీక్కుతినగా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Andhra Pradesh: చంద్రగిరిలో ఏటీఎం సెంటర్పై రాళ్లతో దాడి చేసిన దుండగుడు..తనను కాల్చేయాలని అంటూ హల్చల్..వీడియో ఇదిగో
Arun Charagondaతిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తకోటలో ఏటీఎం సెంటర్ పై ఓ యువకుడు రాళ్ల దాడికి పాల్పడ్డాడు. షెట్టర్ అద్దాలు, ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేశాడు. అంతటితో ఆగకుండా నేను గాంధీని.. నన్ను కాల్చేయండి అంటూ హల్ చల్ చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.