రాష్ట్రీయం

Hyderabad: దూరం పెట్టాడని ప్రియుడ్ని గంజాయి కేసులో ఇరికించాలని చూసిన ప్రియురాలు, చివరకు ఏం జరిగిందంటే..

Hazarath Reddy

తనను దూరం పెడుతున్నాడనే కోపంతో మాజీ ప్రియుడిపై (Ex-Boyfriend) పగ తీర్చుకునేందుకు ప్రియురాలు భారీ స్కెచ్ వేసి అరెస్ట్ అయింది. మాజీ ప్రియుడిని గంజాయి కేసులో (Marijuana Case) ఇరికించి జైలుకు పంపించేందుకు యువతి వేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో అసలు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

TTD Key Decisions: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు,వేతనాల పెంపుపై శుభవార్త, ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం, కీలక నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు జరిగిన టీడీపీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్త అందించారు. టీటీడీ ఉద్యోగులకు ఈనెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు

Discounts on Pending Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్, పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రవాణా శాఖ

Hazarath Reddy

పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు ఉన్నవారికి తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు శుభవార్తను అందించారు. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను (Discounts on Traffic Challans) ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ (huge discounts on traffic challans) ప్రకటించింది

Telangana: ప్రజా భవన్‌ వద్ద బారికేడ్లను ఢీ కొట్టింది బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కొడుకే, వివరాలను వెల్లడించిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్

Hazarath Reddy

ర్యాష్‌ డ్రైవింగ్‌తో ప్రజా భవన్‌ వద్ద బారికేడ్లను ఢీ కొట్టిన కేసులో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రహిల్‌ పేరును కూడా చేర్చినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. కేసులో మాజీ ప్రజాప్రతినిధి తనయుడ్ని తప్పించారని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో.. డీసీపీ మీడియాకు వివరాలను అందించారు

Advertisement

COVID in Telangana: దేశంలో మళ్లీ నైట్ కర్ఫ్యూ విధించబోతున్నారంటూ వార్తలు, తెలంగాణలో కరోనాతో తొలి మరణం నమోదు, గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 12 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్‌ కలవరం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం సంభవించింది. ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్‌తో ఇద్దరు రోగులు ప్రాణాలు విడిచారు.

CM Jagan Playing Cricket Video: వీడియో ఇదిగో, బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి బౌలింగ్ వేస్తుంటే బ్యాటింగ్ చేసిన సీఎం జగన్, కీపింగ్ చేసిన మంత్రి రోజా

Hazarath Reddy

గుంటూరు జిల్లాలో 'ఆడుదాం ఆంధ్ర' ప్రోగ్రాంను ప్రారంభించిన సీఎం జగన్ కాసేపు క్రికెట్ ఆడారు. బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి బౌలింగ్ వేయగా, సీఎం బ్యాటింగ్ చేశారు. మంత్రి రోజా కీపింగ్ చేశారు.

TSRTC: వీడియో ఇదిగో, ఓవర్ లోడ్ కారణంగా నడిరోడ్డుపై ఊడిపోయిన బస్సు టైర్లు, ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు

Hazarath Reddy

హుజురాబాద్ నుండి హన్మకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకి తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు మార్గం మధ్యలో నడిరోడ్డుపై బస్సు టైర్లు ఊడిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓవర్ లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపినట్లుగా తెలుస్తోంది. వీడియో ఇదిగో..

COVID in India: దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు,కేరళలో అత్యధికంగా 3,128 కేసులు నమోదు, ముగ్గురు మృతి

Hazarath Reddy

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కి చేరింది. కేరళలో అత్యధికంగా 3,128 కేసులు నమోదు కాగా కర్ణాటకలో మొత్తం 344 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 34 మందికి తాజాగా JN.1 వేరియంట్ సోకగా, ముగ్గురు మరణించారు.

Advertisement

Boy Dies of Heart Attack: గుండెపోటుతో కుప్పకూలిన 13 ఏళ్ళ బాలుడు, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

క్రిస్మస్‌ పండుగ కోసం ఇంటికి వచ్చిన 13 ఏళ్ళ బాలుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో సోమవారం జరిగింది.నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్లపల్లి శంకర్‌-సరిత దంపతుల కుమారుడు సుశాంత్ సోమవారం ఇంట్లో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నాడు

Hyderabad: వీడియో ఇదిగో, రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో నగలను దోచుకెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు

Hazarath Reddy

నగరశివారు శామీర్‌పేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తుతెలియని దొంగలు చోరీ చేశారు.సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గర్భగుడిలో చొరబడి అమ్మవారి విగ్రహానికి అలంకరించిన వెండి కిరీటం, బంగారు పుస్తెల తాడు తదితర అభరణాలు ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

Telangana Road Accident: వీడియో ఇదిగో, పొగమంచు కారణంగా చెరువులోకి దూసుకెళ్లిన కారు, బతికించండి బ్రో అంటూ వేడుకున్నా కూడా..

Hazarath Reddy

వికారాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పొగ మంచు కారణంగా శివారెడ్డి పేట్ చెరువులోకి కారు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఐదు మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కరు గల్లంతు కాగా నలుగురు సురక్షితంగా ఒడ్డుకు వచ్చారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Megastar Chiranjeevi meet CM RevanthReddy (Video): తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

sajaya

మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

TSRTC MD Sajjanar: ఆ బస్సు ప్రమాదం జరగడానికి అసలు కారణం అదే! వివరణ ఇచ్చిన సజ్జనార్

VNS

. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు ఆదివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. హుజురాబాద్‌-హన్మకొండ రూట్‌లో వెళ్తున్న TS02UC5936 నంబర్‌ గల ఆ బస్సు.. ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఎడమవైపున్న రెండు టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి

Nalgonda Road Accident: వీడియో ఇదిగో, పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాలు, నల్గొండ జిల్లాలో ఆరుమంది మృతి

Hazarath Reddy

నల్గొండ జిల్లాలో పొగమంచు కారణంగా 2 రోడ్డుప్రమాదాలు.. ఒకే కుటుంబం వారు 5 మంది మృతి. వేంపాడు వద్ద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్‌తో ఢీకొట్టిన కేశవులు.. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. కేశవులు కుటుంబ సభ్యులు అతనిని చూడటానికి టాటా ఏస్‌ వాహనంలో వెళ్తుండగా ఆ వాహనాన్ని ఢీకొట్టిన ట్యాంకర్.. ప్రమాదంలో కేశవులు కుటుంబసభ్యులు 4 మరణించారు.

Telangana Holidays 2024: తెలంగాణలో జనవరి 1న సెలవు ప్రకటించిన ప్రభుత్వం, ప్రతిగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు ప్రకటన

Hazarath Reddy

జనవరి 1న ప్రభుత్వం సెలవు ప్రకటించింది.ఈ రోజును జనరల్ హాలిడేగా డిక్లేర్ చేసింది. ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, నూతన సంవత్సర వేడుకల కోసం పార్టీలకు వెళ్లేవారు ,

Telangana Road Accident: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన టాటా ఏస్‌ వాహనం, ఆరుగురు మృతి

Hazarath Reddy

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నడమనూరు మండలం వెంపాడు స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్యాంకర్‌ అదుపు తప్పి.. టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఆటోలో ఏడుగురు ప్రయనిస్తుండగా అందులోని నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Baby Dies in Stray Dogs Attack: హైదరాబాద్‌లో దారుణం, ఊయలో పడుకున్న 5 నెలల బాబుపై దాడి చేసిన వీధికుక్కలు, చికిత్స పొందుతూ బాబు మృతి

Hazarath Reddy

హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో 5 నెలల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. వీధి కుక్కల దాడిలో గాయపడిన బాబును కాపాడేందుకు వైద్యులు 17 రోజుల పాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. నగరంలోని షేక్ పేటలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Heavy Traffic in Srisailam Ghat Road: శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. 6 కి.మీ. మేర నిలిచిన వాహనాలు.. ఆలయంలో భక్తుల రద్దీ

Rudra

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి గంటల పాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి.

Ponguleti Srinivas Reddy: ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రి పొంగులేటి కీలక వాక్యలు, అన్నింటికీ రేషన్ కార్డ్ తప్పనిసరి

VNS

ప్రభుత్వ 6 గ్యారంటీలకు సంబంధించి ముందుగా ప్రజలకు దరఖాస్తులు ఇవ్వనున్నట్లు చెప్పారు. గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేసి, రసీదు తీసుకోవాలని వివరించారు. దరఖాస్తులను పరిశీలించి ఎవరు ఏ పథకానికి అర్హులో నిర్ణయిస్తారని చెప్పారు. 28 నుంచి నిర్వహించనున్న గ్రామసభలకు నిధులను రేవంత్ రెడ్డి విడుదల చేశారని తెలిపారు.

Telangana Officers Transfers: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌ బదిలీ.. ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాష్.. ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఇ.శ్రీధర్

sajaya

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ భారతి హొలికెరిపై బదిలీ వేటు.. రంగారెడ్డి కలెక్టర్‌గా గౌతమ్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ భారతి హొలికెరికి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.

Advertisement
Advertisement