Fuel Price Hike: తగ్గేదేలే అంటున్న ఇంధన ధరలు, గత వారం రోజుల్లో ఆరుసార్లు పెంపు, తాజాగా పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరుగుదల
దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం (Fuel Price Hike) గడిచిన ఏడు రోజుల్లో ఇది ఆరో సారి. వారం రోజుల్లోనే లీటర్కు రూ. 4 వరకు చమురు సంస్థలు పెంచాయి.
- Read in
- తెలుగు
దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం (Fuel Price Hike) గడిచిన ఏడు రోజుల్లో ఇది ఆరో సారి. వారం రోజుల్లోనే లీటర్కు రూ. 4 వరకు చమురు సంస్థలు పెంచాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.71, డీజిల్ లీటర్ రూ. 99.07గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ. 114.19, డీజిల్ లీటర్ రూ. 98.50, కోల్కతాలో పెట్రోల్ రూ. 108.85, డీజిల్ రూ. 93.92, చెన్నైలో పెట్రోల్ రూ. 105.18, డీజిల్ రూ. 95.33గా ఉంది.
In Chennai, the price of petrol is Rs 105.18 (increased by 28 paise) & diesel is Rs 95.33 (increased by 33 paise) and in Kolkata, the price of petrol is Rs 108.85 (increased by 32 paise) and diesel is Rs 93.92 (increased by 35 paise).
— ANI (@ANI) March 28, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 28, 2022 09:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

