Viral

Turbulence on Air Europa Flight: ఆకాశంలో భారీ కుదుపులకు లోనైన విమానం, బ్రెజిల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌, పలువురి ప్రయాణికులకు గాయాలు

Hazarath Reddy

ఎయిర్‌ యూరోపా (Air Europa)కు చెందిన ఓ విమానంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్‌ నుంచి ఉరుగ్వేకి వెళ్తున్న ఎయిర్‌ యూరోపా (Air Europa)కు చెందిన ఓ విమానం మార్గం మధ్యలో భారీ కుదుపులకు (Turbulence) లోనైంది. ఈ ఘటనలో సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో విమానాన్ని బ్రెజిల్‌ (Brazil)లో అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది.

Turbulence in Plane: స్పానిష్‌ విమానంలో భారీ కుదుపులు.. ఓవర్‌ హెడ్‌ కంపార్ట్‌ మెంట్‌లో ఇరుక్కుపోయిన ఓ ప్రయాణికుడు.. మొత్తంగా 30 మంది ప్రయాణికులకు గాయాలు (వీడియోతో)

Rudra

విమానాల్లో కుదుపులు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా ఎయిర్‌ యూరోపాకు చెందిన ఓ విమానంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్‌ నుంచి ఉరుగ్వేకి వెళ్తున్న విమానం మార్గం మధ్యలో భారీ కుదుపులకు లోనైంది.

Fried Plastic Cover in Chicken Biryani: చికెన్ బిర్యానీలో బాగా ఫ్రై చేసిన ప్లాస్టిక్‌ కవర్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే!!

Rudra

బిర్యానీ అంటే ఠక్కున హైదరాబాద్‌ పేరే గుర్తొస్తుంది. అయితే, గత కొంతకాలంగా మురిగిపోయినా, పురుగులు పట్టిన మాంసంతో బిర్యానీని వండి వార్చిన హైదరాబాద్ లోని పలు హోటల్‌ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్ ను కూడా బిర్యానీతో పాటు వడ్డించేశారు.

CM Revanth Reddy: అలాగే, చర్చించుకుందాం రండి.. ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు రేవంత్‌ స్పందన.. అధికారికంగా లేఖ రాయనున్న తెలంగాణ సీఎం

Rudra

విభజన సమస్యలు పరిష్కరించుకుందామని, ఈ మేరకు కలిసి మాట్లాడుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

Advertisement

Same Day - Same Way: అదే రోజు.. అదే తరహా సూసైడ్.. మధ్యప్రదేశ్‌ లో బురారీ తరహా ఘటన.. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ రైతు కుటుంబం

Rudra

ఆరేండ్ల కిందట అంటే 2018లో సరిగ్గా జూలై 1న ఉత్తర ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉరేసుకొని సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

Zika Virus: పుణెను కుదిపేస్తున్న జికా వైరస్.. ఆరు కేసులు నమోదు.. పాజిటివ్‌ జాబితాలో ఇద్దరు గర్భిణులు

Rudra

మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్‌ విజృంభిస్తున్నది. వైరస్‌ వ్యాప్తితో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ బారినపడినవారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు.

Telangana Electricity Bills: యూపీఐ యాప్‌ లతో విద్యుత్ బిల్లుల చెల్లింపులు వద్దు.. అధికారిక వెబ్‌ సైట్, యాప్‌ లలో మాత్రమే చెల్లించాలంటూ టీజీఎస్‌పీడీఎల్ కీలక ప్రకటన

Rudra

తెలంగాణలో విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి.

Karnataka High Court: వరకట్నం పేరిట తప్పుడు ఆరోపణలు చేసిన భార్యపై.. భర్త కూడా కేసు పెట్టొచ్చు.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు

Rudra

భర్తను వేధించడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టిన భార్యకు కర్ణాటక హైకోర్టు బిగ్ షాక్‌ ఇచ్చింది. ఆమెపై తిరిగి కేసు పెట్టేందుకు భర్తకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది.

Advertisement

Travel to Space for Just Rs 200: విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా రోదసిలోనే షికారు చేయొచ్చు. అది కూడా కేవలం రూ.200కే. మీకు కూడా ఈ అవకాశం ఉంది.. త్వరపడండి మరి!!

Rudra

విమానం ఎక్కి గాలిలో చక్కర్లు కొట్టాలని చాలా మందికి ఉంటుంది. అయితే, వేలల్లో టికెట్లు చెల్లించి ఎక్కడం చాలామందికి ఇబ్బందికరం. అయితే, కేవలం రూ.200 చెల్లించి విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా అంతరిక్షంలోనే షికార్లు కొట్టొచ్చు.

Multivitamin Supplements: మల్టీ విటమిన్ మాత్రలతో త్వరగా చనిపోయే ముప్పు ఎక్కువ, సంచలన విషయాలను వెల్లడించిన కొత్త అధ్యయనం

Vikas M

మల్టీవిటమిన్ సప్లిమెంట్లను చాలా మంది అమెరికన్లు చాలా కాలంగా ఒక నిర్దిష్ట రోజులో అవసరమైన అన్ని విటమిన్‌లను పొందేలా చేయడానికి అనుకూలమైన మార్గంగా ఉపయోగిస్తున్నారు. వారు ఆ విషయంలో క్రియాత్మకంగా ఉన్నప్పటికీ, ఎంత కాలం జీవిస్తున్నారనే దానిపై కొత్త అధ్యయనం కొన్ని వాస్తవాలను వెల్లడించింది.

ICC T20 World Cup 2024 Team: విరాట్ కోహ్లీ లేకుండా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ 2024 జట్టు ప్రకటన, భారత్ నుంచి ఆరుగురు ప్లేయర్లకు చోటు

Vikas M

ఐసీసీ తమ టీ20 వరల్డ్‌కప్‌ 2024 జట్టును ఇవాళ (జులై 1) ప్రకటించింది. ఇందులో ఆరుగురు టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఐసీసీ వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.ఇక ఫైనల్‌ మ్యాచ్‌ హీరో విరాట్‌ కోహ్లికి చోటు దక్కలేదు.

Cancer-Causing Chemicals in Pani Puri: పానీ పూరీలో క్యాన్సర్ కారక రసాయనాలు, షాకింగ్ విషయాలను వెల్లడించిన కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు

Vikas M

కర్ణాటకలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పానీపూరీ శాంపిల్స్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలను కనుగొన్నారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ప్రకారం, పరీక్షించిన 260 నమూనాలలో 22% భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవు. వీటిలో 41 నమూనాలలో కృత్రిమ రంగులు, క్యాన్సర్ కారకాలు ఉన్నాయి.

Advertisement

Bihar Shocker: వీడియో ఇదిగో, నీ వల్లే నాశనం అయ్యానంటూ.. తండ్రి ఎదుటే టీచర్‌ నుదుటికి బలవంతంగా సింధూరం పెట్టిన యువకుడు, బలవంతంగా పెళ్ళి చేసుకునేందుకు..

Vikas M

బీహార్‌లోని బంకా జిల్లాలో ప్రభుత్వ స్కూల్‌ టీచర్‌ను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ఒక యువకుడు ప్రయత్నించాడు. ఆమె తలపై సింధూరం పెట్టాడు. (Youth Tries To Marry School Teacher) యువతి తండ్రి అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Bihar Horror: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడిపై దారుణం, సెక్స్ సమయంలో టైం చూసి ప్రైవేట్ భాగాలను కోసేసిన ప్రియురాలు, రక్తపు మడుగులో ప్రియుడు విలవిలలాడుతుంటే..

Vikas M

బీహార్‌లోని సరన్ జిల్లాలో ఓ మహిళా వైద్యురాలు తన ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. హత్యాయత్నం కింద సంబంధిత సెక్షన్ల కింద డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధురా బ్లాక్‌లోని వార్డు నంబర్ 12 కౌన్సిలర్ అయిన బాధితుడు చికిత్స కోసం పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పిఎంసిహెచ్)లో చేరాడు.

‘NTR Bharosa’ Pension Scheme: రూ.7000కు బదులు రూ.6,500 పెన్షన్, రూ. 500 నొక్కేస్తున్నారని మహిళ చెబుతున్న వీడియో వైరల్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయం ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు.

Maharashtra: వీడియో కోసం వాటర్ ఫాల్స్‌లో దూకి ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకుడు, రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యం

Hazarath Reddy

మహారాష్ట్రలోని పూణే సమీపంలోని తమ్హిని ఘాట్ వద్ద శనివారం స్వప్నిల్ ధావాడే అనే యువకుడు ఉప్పొంగుతున్న జలపాతంలో గల్లంతైన ఘటన సంచలనం రేపింది. తమ్హిని ఘాట్ వద్ద ఉన్న జలపాతంలోకి యువకుడు దూకుతున్న ఘటన వీడియోలో ఉంది.

Advertisement

Pension Distribution in AP: వీడియో ఇదిగో, వృద్ధురాలి కాళ్లను పాలతో కడిగి రూ.7,000 పెన్షన్ అందించిన బుద్ధా వెంకన్న

Hazarath Reddy

టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న వృద్ధురాలి కాళ్లను పాలతో కడిగి రూ.7,000 పెన్షన్ అందించారు. ఇక పాలకొల్లులో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పెరిగిన పెన్షన్ ను ఇంటికి వెళ్లి కాళ్లు కడిగి మరీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు.

Team India Return Updates: బెరిల్ హరికేన్ దెబ్బకు బార్బడోస్‌లో చిక్కుకున్న భారత జట్టు, క్యూలో నిలబడి పేపర్ ప్లేట్‌లలో భోజనం చేసిన టీమిండియా ప్లేయర్లు

Hazarath Reddy

బెరిల్ హరికేన్ ద్వీపాన్ని తాకడంతో ప్రస్తుతం బార్బడోస్‌లో చిక్కుకున్న భారత జట్టుకు సంబంధించి బీసీసీఐ తాజా అప్‌డేట్ ఇచ్చింది . తమ చారిత్రాత్మక T20 ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత భారతదేశానికి బయలుదేరినట్లు ప్రకటించిన టీమ్ ఇండియా, హరికేన్ కారణంగా బార్బడోస్‌లో చిక్కుకుపోయింది

West Bengal Horror: పశ్చిమ బెంగాల్‌లో దారుణం, నడిరోడ్డుపై ప్రేమికులను దారుణంగా కొట్టిన పంచాయితీ పెద్ద, తాలిబన్ల పాలన అంటూ మమతా సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లా చోప్రా పట్టణంలో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ ఓ జంటను కొంతమంది విచక్షణారహితంగా కొట్టారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు నడిరోడ్డుపై వారికి బహిరంగ శిక్ష (Bengal man assaulting couple) విధించాడు.

Pension Distribution in AP: వీడియోలు ఇవిగో, కాళ్లు కడిగి మరీ పెన్షన్లు ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీలో ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది.మొత్తం 65.18 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పెన్షన్ రూ.4 వేలతో పాటు, ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు రూ.3 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు నగదును అందజేస్తున్నారు.

Advertisement
Advertisement