
Nasik, September 3: మహారాష్ట్ర నాశిక్లో ఘోరం జరిగింది. తండ్రితో కలిసి ఐస్క్రీం షాప్కు వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి దురదృష్టవశాత్తు మరణించింది. ఫ్రిజ్ను పట్టుకున్న పాప కరెంట్ షాక్తో ప్రాణాలు కోల్పోయింది. సిడ్కో ప్రాంతంలోని త్రిమూర్తి చౌక్లో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.