అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి పంజాబ్‌లోని గోల్డన్ టెంపుల్‌కు వెళ్లారు. భార్య పిల్లలతో కలిసి అమృతసర్ లో పర్యటించారు. అల్లు స్నేహా రెడ్డి భర్త్ డే సందర్భంగా బన్నీ ఫ్యామిలీని తీసుకొని గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి అక్కడున్న వారు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.ఈ సందర్బంగా అల్లు అర్జున్ భార్యా పిల్లలతో కలిసి గురుద్వారలోని సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడున్న వారు ఈ సందర్భంగా బన్నీ ఫ్యామిలీకి దగ్గరుండి దర్శనం చేయించారు.అల్లు అర్జున్, అల్లు స్నేహా రెడ్డి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. స్నేహా బ్లు కలర్ ట్రెడిషలన్ డ్రెస్సు వేసుకోగా... అల్లు అర్జున్ సింపుల్ గా కుర్తా ధరించారు. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)