TS SSC Results Today: తెలంగాణ పదో తరగతి ఫలితాలు నేడే.. ఉదయం 11 గంటలకు విడుదల.. ఫలితాల కోసం results.bse.telangana.gov.in, results.bsetelangana.org, manabadi.co.in వెబ్ సైట్లను చూడండి!
తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదలచేస్తారు.
Hyderabad, Apr 30: తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదలచేస్తారు. విద్యార్థులు ఫలితాల కోసం results.bse.telangana.gov.in, results.bsetelangana.org, manabadi.co.in వెబ్సైట్లను సంప్రదించవచ్చు. ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. వీటికి 5,08,385 విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.
Results of the #Telangana Board Secondary School Certificate (SSC) examination✍️, March 2024, will be released by Principal Secretary (Education Dept.) Burra Venkatesham on 🗓️April 30 (Tuesday) at ⌚️11 a.m.
The results can be viewed at: https://t.co/oRRjsbC1yq@BdotPradeep pic.twitter.com/4KLMNe7VD4
— The Hindu-Hyderabad (@THHyderabad) April 29, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 30, 2024 09:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

