ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) ఘోర విషాదం చోటు చేసుకుంది. ట్రక్కును గూడ్స్ వాహనం ఢీ(Road Accident)కొనడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు.బెమెతారా జిల్లా పాతర్రా గ్రామానికి చెందిన తిరయ్య కుటుంబసభ్యులు ఆదివారం ఓ వేడుకకు హాజరై రాత్రి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ట్రక్కును గూడ్స్ వాహనం ఢీకొట్టింది. ఘటనాస్థలిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.  చికెన్‌ షావర్మా తిన్న 12 మందికి తీవ్ర అస్వస్థత, ముంబైలో విషాదకర ఘటన

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)