దేశంలో కొత్తగా 8,309 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న 236 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 9,905 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 544 రోజుల కనిష్ఠస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం 1,03,859 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,40,08,183 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 4,68,790 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 64,02,91,325 మందికి కరోనా పరీక్షలు చేశారు.
COVID19 | India reports 8,309 new cases, 236 deaths & 9,905 recoveries in the last 24 hours; Active caseload at 1,03,859; lowest in 544 days: Ministry of Health and Family Welfare pic.twitter.com/8mTR4VZXPe
— ANI (@ANI) November 29, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)