Do Not Rush to Banks: రూ. 2 వేల నోట్లు వాపస్ ఇచ్చేందుకు బ్యాంకులకు ఇప్పుడే పోటెత్తకండి, ఇంకా నాలుగు నెలల సమయం ఉందని తెలిపిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
రెండు వేల నోట్లను వాపస్ ఇచ్చేందుకు డిపాజిట్దారులు బ్యాంకులకు పోటెత్తాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్( RBI Governor Shaktikanta Das) తెలిపారు. సెప్టెంబర్ 30 తర్వాత కూడా 2వేల నోటు చెలామణి అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడే బ్యాంకులకు పోటెత్తాల్సిన అవసరం లేదని, ఇంకా నాలుగు నెలల సమయం ఉందని ఆయన అన్నారు.
రెండు వేల నోట్లను వాపస్ ఇచ్చేందుకు డిపాజిట్దారులు బ్యాంకులకు పోటెత్తాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్( RBI Governor Shaktikanta Das) తెలిపారు. సెప్టెంబర్ 30 తర్వాత కూడా 2వేల నోటు చెలామణి అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడే బ్యాంకులకు పోటెత్తాల్సిన అవసరం లేదని, ఇంకా నాలుగు నెలల సమయం ఉందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 30వ తేదీనే ఎందుకు డెడ్లైన్గా పెట్టామన్న విషయాన్ని ఆయన చెబుతూ.. ఆ తేదీని సీరియస్గా తీసుకుని ప్రజలు ఆ నోట్లను వెనక్కి ఇచ్చేస్తారన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
ANI Tweet
"Do not rush to banks:" RBI governor says Rs 2000 notes will continue to be legal lender
Read @ANI Story | https://t.co/szvoI9nfUP#Rs2000 #RBI #LegalTender #ShaktikantaDas pic.twitter.com/vfNHQYlk4J
— ANI Digital (@ani_digital) May 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 22, 2023 01:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

