సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురయింది. హ్యాకర్లు ఎలాన్ మస్క్ ఫోటోలతో కూడిన చిత్రాలను ఈ అకౌంట్లో పోస్ట్ చేశారు. అయితే దీన్ని తిరిగి ఎంఐబీ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. కేవలం 25 నిమిషాల పాటు అకౌంట్ హ్యాక్ కు గురయిందని MIB India తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)