దేశంలో గత 24 గంటల్లో 4.68 లక్షల మందికి కొవిడ్ పరీక్షలను నిర్వహించగా... 15,528 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 16,113 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 25 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,43,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా కారణంగా ఇప్పటి వరకు 5,25,785 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 3 శాతానికి పైగా ఉంది. క్రియాశీల రేటు 0.33 శాతం, రికవరీ రేటు 98.47 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 2,00,33,55,257 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 27,78,013 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)