Union Budget 2024: ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లోలో భారత్ స్వర్ణ యుగాన్ని సాధించింది, 2014 నుండి 2023 వరకు 596 బిలియన్ యుఎస్ డాలర్ల ఇన్‌ఫ్లో జరిగిందని మంత్రి వెల్లడి

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..(ఎఫ్‌డిఐ 'ఫస్ట్ డెవలప్ ఇండియా') 2014 నుండి 2023 వరకు ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లో రూ. 596 బిలియన్ యుఎస్ డాలర్లు, ఇది స్వర్ణ యుగాన్ని సూచిస్తుంది.

Union Budget 2024: ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లోలో భారత్ స్వర్ణ యుగాన్ని సాధించింది, 2014 నుండి 2023 వరకు 596 బిలియన్ యుఎస్ డాలర్ల ఇన్‌ఫ్లో జరిగిందని మంత్రి వెల్లడి
Finance Minister Nirmala Sitharaman outside Parliament (Photo Credit: ANI)

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..(ఎఫ్‌డిఐ 'ఫస్ట్ డెవలప్ ఇండియా') 2014 నుండి 2023 వరకు ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లో రూ. 596 బిలియన్ యుఎస్ డాలర్లు, ఇది స్వర్ణ యుగాన్ని సూచిస్తుంది. ఇది 2005 నుండి 2014 మధ్యకాలంలో వచ్చిన ఎఫ్‌డిఐకి రెండింతలు. స్థిరమైన ఎఫ్‌డిఐ కోసం, మేము విదేశీ భాగస్వాములతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నాము" అని ఎఫ్‌ఎమ్ సీతారామన్ తెలిపారు. జూలైలో పూర్తి బడ్జెట్‌, విక్షిత్ భారత్ కోసం వివరణాత్మక రోడ్‌మ్యాప్‌ను అప్పుడు అందజేస్తామని తెలిపిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Here's ANI News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 01, 2024 12:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).