Operation Ganga: సుమీ నుంచి ఇండియాకు చేరిన 242 మంది విద్యార్థులు, పోలాండ్ మీదుగా భారత్కు తీసుకువచ్చిన భారత అధికారులు
ఉక్రెయిన్ (Ukraine) నుంచి భారతీయుల తరలింపు ఇంకా కొనసాగతున్నది. ఉక్రెయిన్లోని సుమీలో (sumy) చిక్కుకుపోయిన 242 మంది విద్యార్థులను పోలాండ్ మీదుగా భారత్ తీసుకువచ్చారు. ఆపరేషన్ గంగలో భాగంగా పోలాండ్లోని రెస్జౌ నుంచి ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరింది.
ఉక్రెయిన్ (Ukraine) నుంచి భారతీయుల తరలింపు ఇంకా కొనసాగతున్నది. ఉక్రెయిన్లోని సుమీలో (sumy) చిక్కుకుపోయిన 242 మంది విద్యార్థులను పోలాండ్ మీదుగా భారత్ తీసుకువచ్చారు. ఆపరేషన్ గంగలో భాగంగా పోలాండ్లోని రెస్జౌ నుంచి ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరింది. పోలండ్లో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో బయల్దేరిన విమానం శుక్రవారం ఉదయం 5.45 గంటలకు ఢిల్లీకి చేరింది. మరో రెండు విమానాలు నేడు పోలాండ్ నుంచి రానున్నాయి. వీటిలో మరో నాలుగు వందల మందిని స్వదేశానికి తీసుకురానున్నారు.
Hardeep, an MBBS student who was stranded in Sumy, said, "bombardment occurred even on the day we left, not in our area but in the city. GoI, Red Cross, & Indian Embassy helped us a lot & built a green corridor to safely evacuate us. I'm thankful to PM Modi Ji." pic.twitter.com/W6MCwTkGjR
— ANI (@ANI) March 11, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 11, 2022 12:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

