Padma Awards 2022: పద్మశ్రీ అవార్డును అందుకున్న మొగులయ్య, గరికపాటి నరసింహా రావు, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం
తెలంగాణకు చెందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఏపీకి చెందిన గరికపాటి నరసింహా రావు కూడా పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. 2022 సంవత్సరానికి గాను పలు రంగాల్లో అందించిన సేవలకు గాను అవార్డులను ప్రదానం చేశారు. సోమవారం రాష్ట్రపతి ఇద్దరికి పద్మ విభూషణ్, ఎనిమిది మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. తెలంగాణకు చెందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఏపీకి చెందిన గరికపాటి నరసింహా రావు కూడా పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
President Kovind presents Padma Shri to Dr Garikipati V.B. Narasimha Rao for Literature and Education. A renowned spiritual and motivational orator, litterateur, poet and Maha sahasravadham, he has delivered over 11,000 lectures across the globe. pic.twitter.com/z9XxjlexXJ
— President of India (@rashtrapatibhvn) March 21, 2022
President Kovind presents Padma Shri to Shri Darshanam Mogulaiah for Art. He is an artist who sings folk and heroic songs by playing Kinnera, a 500-year-old instrument made of bamboo. pic.twitter.com/M9KzwZ1ZCN
— President of India (@rashtrapatibhvn) March 21, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 21, 2022 08:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

