Police Commemoration Day 2021: పోలీస్ అమరవీరులకు నివాళి అర్పించిన ప్రధాని మోదీ, చైనా కాల్పులకు బలైన 10 మంది అమరవీరులను గుర్తు చేసుకున్న భారత ప్రధాని
పోలీస్ స్మారక దినోత్సవం 2021 న, ప్రధాని నరేంద్ర మోదీ శాంతిభద్రతలను కాపాడడంలో, అవసరమైన సమయంలో ఇతరులకు సహాయం చేయడంలో పోలీసు బలగాలు చేసిన అత్యుత్తమ కృషిని ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు నివాళి అర్పించారు.
పోలీస్ స్మారక దినోత్సవం 2021 న, ప్రధాని నరేంద్ర మోదీ శాంతిభద్రతలను కాపాడడంలో, అవసరమైన సమయంలో ఇతరులకు సహాయం చేయడంలో పోలీసు బలగాలు చేసిన అత్యుత్తమ కృషిని ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా 1959లో చైనా కాల్పులకు బలైన 10 మంది అమరవీరులను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
On Police Commemoration Day, I would like to acknowledge the outstanding efforts by our police forces in preserving law and order, and assisting others in times of need. I pay homage to all those police personnel who lost their lives in the line of duty. pic.twitter.com/DqWNskwZqh
— Narendra Modi (@narendramodi) October 21, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 21, 2021 11:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

