Tamil Nadu: వీడియో ఇదిగో, సీఎం స్టాలిన్ ప్రసంగిస్తుండగా మోదీ మోదీ అంటూ నినాదాలు, భారతీదాసన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ
ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ప్రధాని మోదీకి అక్కడి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి స్వాగతం పలికారు.
ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ప్రధాని మోదీకి అక్కడి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారతీదాసన్ యూనివర్సిటీ(Bharathidasan University) 38వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.కాగా సీఎం స్టాలిన్ ప్రసంగం సమయంలో సభకు వచ్చినవారంతా మోదీ మోదీ అంటూ నినాదాలు చేయడం వీడియోల కనిపించింది. ప్రధాని మోదీ ఆపండి అంటూ సైగలు చేయడం కూడా వీడియోలో చూడవచ్చు.
Here's Video
The Tamil Nadu crowd started chanting "Modi Modi" as soon as CM Stalin started his speech, Video goes viral pic.twitter.com/zVFYbJVdBE
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 2, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 02, 2024 02:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

