Uttar Pradesh Building Collapse: నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన రెండు అంతస్తుల భవనం, ఇద్దరు మృతి, 17 మందికి తీవ్ర గాయాలు

యూపీలోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద మరో 25 మంది కూలీలు చిక్కుకుని ఉన్నారని స్థానికులు చెబుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Uttar Pradesh Building Collapse: నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన రెండు అంతస్తుల భవనం, ఇద్దరు మృతి, 17 మందికి తీవ్ర గాయాలు
Two Killed, 17 Injured After Roof of Under-Construction Building Collapses in Muzaffarnagar

యూపీలోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద మరో 25 మంది కూలీలు చిక్కుకుని ఉన్నారని స్థానికులు చెబుతున్నట్లు అధికారులు వెల్లడించారు.జనసత్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలో కూలీలు పనిచేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. కాగా, ఘటనపై ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ స్పందించారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 15, 2024 12:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).