Kedarnath Yatra: ఉత్తరాఖండ్ వరదలు, కేదార్నాథ్ యాత్ర నిలిపివేత, ఉదృతంగా ప్రవహిస్తున్న మందాకిని, అలకనంద నదులు, ఆరెంజ్ అలర్ట్ జారీ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ యాత్ర(Kedarnath Dham Yatra)ను నిలిపివేశారు. సోన్ప్రయాగ్, గౌరికుండ్ వద్ద యాత్రికులను నిలిపివేసినట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. భక్తుల భద్రత నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో యాత్రికుల్ని ఆపేసినట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ యాత్ర(Kedarnath Dham Yatra)ను నిలిపివేశారు. సోన్ప్రయాగ్, గౌరికుండ్ వద్ద యాత్రికులను నిలిపివేసినట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. భక్తుల భద్రత నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో యాత్రికుల్ని ఆపేసినట్లు తెలిపారు.భారీ వర్షాల కారణంగా ఐఎండీ ఇవాళ ఉత్తరాఖండ్ కోసం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మందాకిని, అలకనంద నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ ట్వీట్ చేసింది.ఇక గంగోత్రి జాతీయ రహదారిపై మంగళవారం కొండచరియలు విరిగిపడడం వల్ల నలుగురు మృతిచెందారు. పది మంది గాయపడ్డారు
ANi Tweet
#WATCH | Uttarakhand | Kedarnath Yatra halted due to continuous heavy rainfall in the state. In view of the safety of the pilgrims, the district administration has stopped them at Sonprayag and Gaurikund.
Kedarnath Yatra has been affected due to continuous inclement weather.… pic.twitter.com/cbVehAnZbT
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 12, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 12, 2023 02:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

